మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు - ఎస్పి శ్రీ అశోక్ కుమార్
గొల్లపల్లి మే 30 (ప్రజా మంటలు):
గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంగలాపూర్ గ్రామ శివారులో , 2018లో గుర్తు తెలియని మహిళ మృతదేహం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తుతెలియని మహిళా అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసుకొన్న సంఘటనలో నిందితుని జగిత్యాల్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
ఈ సంఘటన దర్యాప్తులో భాగంగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సంఘటన స్థలం లో దొరికిన ఆధారాలు పర్సు లొ పాన్ బ్రోకెర్ యొక్క అడ్రస్ ద్వారా దర్యాప్తు ప్రారంభించగా సదరు మహిళ హైదరాబాద్ కు చెందిన మంద స్వప్ప సం,29 కూలి పనులు చేస్తు జీవిస్తుండేదని గుర్తించారు.
ఆమె భర్త 14 సం, క్రితం తనని విడిచి పెట్టి వెళ్లినట్లుగా, మంద స్వప్న 19-10-2018 న రాత్రి సమయం లో జగిత్యాల దగ్గర గల లక్ష్మిపూర్ గ్రామానికి తను ప్రేమించిన వ్యక్తి నక్క వంశీ పెళ్లి చేసుకుందాం రమ్మని చెప్పాడని కాలనీ వాళ్ళకు చెప్పి జగిత్యాలకు వచ్చింది.
ఆమె ఇంటి నుoడి వెళ్ళేటపుడు నీలి గోధుమ రంగు టాపు నీలి రంగు ప్యాంటు, పూలు చున్ని వెసుకుని వెళ్ళినది. ఆమె లక్ష్మీ పూర్ వెళ్ళడానికి డబ్బులు లేకుంటే తన దగ్గర ఉన్న వెండి వస్తువుని పాన్ బ్రోకెర్ వద్ద తాకట్టు పెట్టి వెల్లిపొయినదని కాలనీ కాలనీ వాళ్లు చెప్పిన ఆధారాలతో నిందితుడు నక్క వంశీని(24) లక్ష్మీపూర్ లో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లికార్జున్ తమ వాదనలు బలంగా వినిపించగా, సాక్షులను విచారించిన జిల్లా న్యాయమూర్తి రత్న పద్మావతి నిందితుడు నక్క వంశీ జీవిత ఖైదీలతో పాటు 2000 రూ జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు.
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వ్యూహంతో విచారణ జరిపి, చెందిన నేరానికి శిక్ష నుండి ఎవరు తప్పించుకోలేరని మరోమారు నిరూపించారని ఎస్పి అశోక్ కుమార్ అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు
.jpg)
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ..

ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన రాణి అహల్యాబాయి హోల్కర్

భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మహిళా చట్టాలపై జిల్లా షీ టీం, బరోసా టీం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు

తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
.jpg)
సుపరిపాలనకు స్ఫూర్తి అహల్యబాయి జీవితం. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి..

ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం
