సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్
సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు):
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని అంతా వినియోగించుకోవాలని సికింద్రాబాద్ మహాంకాళి బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. న్యూ బోయిగూడ ఎంఎన్కే విఠల్ సెంట్రల్ కోర్టు రూప్ టాప్ టెర్రస్ పై నూతనంగా ఏర్పాటు చేసిన 36 కేడబ్ల్యూపీ కెపాసిటీ సోలార్ పవర్ ప్లాంట్ ను ఆయన బుధవారం రాత్రి ప్రారంభించారు. సోలార్ పవర్ తో అటు కరెంట్ బిల్లులు ఆదా అవడంతో పాటు ప్రభుత్వ కరెంట్ డిమాండ్పై ఒత్తిడి తగ్గుతుందన్నారు. రూ18లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ6.50 లక్షల సబ్సిడీ ఇవ్వగా, అపార్ట్ మెంట్ ప్లాట్ నివాసితులు రూ11.50 లక్షలు కంట్రిబ్యూషన్ ఇచ్చారని అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ హనుమాన్లు తెలిపారు. కొచ్చి ఏయిర్ పోర్టు గత 10 ఏండ్లుగా కేవలం సోలార్ పవర్ తోనే నడుస్తుందని, కాని కొందరికి ఇప్పటికి సోలార్ పవర్ పై అపోహాలున్నాయన్నారు. పర్యావరణ హితమైన సోలార్ పవర్ మంచిదన్నారు. తమ 90 ప్లాట్ల అపార్ట్ మెంట్ లో కామన్ కారిడర్స్,మూడు లిఫ్టులు, మూడు వాటర్ పంపులు, సెల్లార్ విద్యుత్ అవసరాలకు సోలార్ పవర్ ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.సబ్సిడి ఇచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సోలార్ ప్లాంట్ తో తమకు ప్రతినెలా రూ45 వేలు ఆదా అవుతాయన్నారు. ఉత్పత్తి అయిన పవర్ లో వాడుకోగా, మిగిలిన పవర్ ను ప్రభుత్వ పవర్ గ్రిడ్ కు విక్రయిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ర్ట ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రామోజీ, సికింద్రాబాద్ లోక్సభ పార్టీ ఇంచార్జీ టి.రాజశేఖర్ రెడ్డి, నాయకులు సురేశ్, శివలింగం, కిరన్,సేతు మాధవరావు, వి.శ్రీనివాసన్, సుధీర్బాబు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎన్నికల నేపథ్యంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కవాత్
(ప్రతినిధి అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 12 (ప్రజా మంటలు)
ధర్మపురి సీఐ రాంనర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ప్రజలు శాంతి యుత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల పరిస్థితుల పర్యవేక్షణ కోసం జగిత్యాల... గాంధీ రోగులకు లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం
ప్రతి శనివారం గాంధీలో లీగల్ సెల్ హెల్ఫ్ డెస్క్.. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి
సికింద్రాబాద్, డిసెంబర్ 12 ( ప్రజామంటలు) :
గాంధీ ఆస్పత్రిలో లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ విభాగం ఆధ్వర్యంలో రోగులకు, వారి సహాయకులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో వచ్చిందని సూపరింటెండెంట్ డా.వాణి తెలిపారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్... కాంగ్రెస్ కీలక సమావేశాలకు శశి థరూర్ 3వ సారి గైర్హాజరు : పార్టీ నేతల్లో ఆందోళన
న్యూ ఢిల్లీ డిసెంబర్ 12 (ప్రత్యేక ప్రతినిధి):
కాంగ్రెస్ సీనియర్ నేత, త్రివేండ్రం ఎంపీ శశి థరూర్ వరుసగా మూడోసారి పార్టీ కీలక సమావేశానికి హాజరు కాకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం జరిగిన స్టేట్ బ్యాంకెట్కు హాజరైన ఏకైక కాంగ్రెస్ ఎంపీగా థరూర్ నిలిచిన నేపథ్యంతో,... ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు)జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం రోజున దరూర్ క్యాంప్ లో ఈవీఎం లను భద్రపరిచిన గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల... దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత..." "ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి..." డా. భోగ శ్రావణి బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు
"జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో శృంగేరి శారద పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చే నిర్వహించబడుతున్న మహాభారత ప్రవచన మహా యజ్ఞం కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ... 108 శ్రీ చక్ర సహిత శ్రీ లలితామాత ఆలయంలో వైభవంగా కుంకుమార్చన
జగిత్యాల రూరల్ డిసెంబర్ 12 ( ప్రజా మంటలు)
S. వేణు గోపాల్ 108 శ్రీ చక్ర సహిత శ్రీ లలితామాత దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి మంగళహారతులను సమర్పించారు. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఫౌండరి ట్రస్టి చైర్మన్ శ్రీమతి చెల్లం స్వరూప ఆధ్వర్యంలో విశేష సంఖ్యలో మాతలు పాల్గొని... మళ్లీ ఉద్యమానికి సిద్ధమైన అన్నా హజారే — మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం
పుణె డిసెంబర్ 12 (ప్రత్యేక ప్రతినిధి):
దేశాన్ని ఒకప్పుడు కదిలించిన మహా నిరసనల నాయకుడు అన్నా హజారే… బీజేపీ ప్రభుత్వంపై పలుమార్లు కోరినా, ఆయన మళ్లీ ఉద్యమానికి దిగలేదు. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంపై దీక్ష ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో హల్చల్ ఏర్పడింది.
88 ఏళ్ల అన్నా హజారే,జనవరి 30 నుంచి స్వగ్రామం... తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై మళ్లీ వివాదం –మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్ డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు ప్రతి సారి వివాదాలకు దారి తీస్తోంది. ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నా, వెంటనే కోర్టు పిటిషన్లు, విచారణలు జరుగుతుండటం సాధారణమైంది. తాజాగా అఖండ 2 సినిమా టికెట్ రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్పై విచారణలో హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం... చలో ఢిల్లీకి కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు
కరీంనగర్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
దేశంలో జరుగుతున్న ఓటు చోరీ, ఈవీఎం లోపాలు, ప్రజాస్వామ్యంపై దాడులకు నిరసనగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరుగుతున్న భారీ బహిరంగ సభ **“ఓట్ జోర్ గది చోడ్ మహార్యాలీ”**లో పాల్గొనడానికి కరీంనగర్ నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీ బయలుదేరారు.
లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్... బీర్పూర్ మండలంలో జీవన్ రెడ్డి ప్రచారం – గత ప్రభుత్వంపై విమర్శలు, అభివృద్ధి హామీలు.
జగిత్యాల రూరల్ డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
బీర్పూర్ మండలంలోని పలుగ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గోదావరిపై కమ్మనూరు– కలమడుగు బ్రిడ్జి, జూనియర్ కళాశాలలు, త్రాగు–సాగునీటి సదుపాయాలు సహా బీర్పూర్ మండలంలో జరిగిన ప్రధాన అభివృద్ధి పనులు తనే చేయించానని తెలిపారు.
రోళ్లవాగు ప్రాజెక్టును... పదవ తరగతి పరీక్షల షెడ్యూలును కుదించండి : TRSMA విజ్ఞప్తి
హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (TRSMA) ప్రభుత్వం విడుదల చేసిన SSC పబ్లిక్ పరీక్షల 2026 టైమ్ టేబుల్ పునర్విమర్శించాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు వినతిపత్రం ఇచ్చింది.
అసోసియేషన్ అధ్యక్షుడు సదుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎన్. రమేశ్ రావు, కోశాధికారి పి.... 