స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...
నూతన టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి
సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజామంటలు):
బన్సీలాల్ పేట కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త హరీష్ డివిజన్ లోని గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన టిఫిన్ సెంటర్ ను మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ...ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడిగా యువకులు ఎదురు చూడకుండా, స్వయం ఉపాధిగా వ్యాపారాలు, దుకాణాలను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందాలన్నారు. యువత స్వయం ఉపాధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మర్రి పురూరవరెడ్డి,సురేశ్కుమార్, ఎస్.రాజు,తుమ్మలశ్రీకాంత్,గుంటి సత్యనారాయణ,రఘునాథ్ గౌడ్,కుమార్, మంచాల గోపి,విజయ్,వెంకట్ రాజ్, కిరీటా, వికాస్,నరేశ్,పద్మ, బొజ్జ నర్సింగ్ రావు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
