ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం
Kl
గొల్లపల్లి మే 31 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ,జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వాలీబాల్ శిక్షణ కేంద్రం నేటితో పూర్తయిన సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగిన శిక్షణ మండలంలోని వివిధ గ్రామాల నుండి మరియు పట్టణం నుండి 7 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయస్సు గల 62 మంది బాల బాలికలు ఇట్టి శిక్షణ శిబిరంలో నెలరోజుల పాటు శిక్షణ పొందారు.
అదేవిధంగా ఇట్టి శిక్షణ శిబిరంకు సహకరించిన డివై ఎస్ ఓ రవికుమార్ ,జగిత్యాల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ గురిజాల బుచ్చిరెడ్డి పిల్లల యొక్క తల్లిదండ్రులకి,మార్నింగ్ వాకర్స్ ఆశావర్కర్లకి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ ఈ ముగింపు కార్యక్రమంలో జగిత్యాల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ గురజాల బుచ్చిరెడ్డి గొల్లపల్లి మండలం వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు మండల జగన్ శిక్షకులు తాండ్ర పవన్ క్రీడాకారుల ,చెవులమద్ది గంగాధర్, నేరెళ్ళ మహేశ్, మార్నింగ్ వాకర్స్ కానిస్టేబుల్ తిరుపతి, ఏనగందుల రమేష్, సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
తల్లిదండ్రుల దినోత్సవం - జన్మదాతలకు పాదపూజ

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు.

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు, మందుల పంపిణీ

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు.

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు
.jpg)
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు
