గొల్లపల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు
గొల్లపల్లి జూన్ 02 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం వ్యాప్తంగా ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక తాసిల్దార్ వరందన్, ఆవిష్కరించారు వ్యవసాయ మార్కెట్, రక్షకబట నిలయం మండల ప్రజా పరిషత్ విద్యుత్ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయ తో పాటు గ్రామ పంచాయతీలు తెలంగాణ ఎగురవేసి మహాత్ముల చిత్రపటాలకు పూల వేసి ఘనంగా నివాళులర్పించారు
అనంతరం తెలంగాణ రాష్ట్ర విశిష్టతను విస్మరిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల ఆత్మ శాంతి చేకూరాలని ఆకాంక్షించారు సందర్బంగా ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరందన్ ,మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి,ఎంపిడిఓ రామ్ రెడ్డి, సూపర్డెంట్ రవీందర్ రావు, ఎంఈఓ జమున దేవి,కరుణ శ్రీ ,వెటర్నరీ డాక్టర్ రవీందర్, ఎస్ సిహెచ్ సతీష్,గొల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి
మార్కెట్ పాలక వర్గ సభ్యులు, కొక్కుల జలందర్, అంతేనా శివయ్య, నక్క రాజయ్య, దస్తగిరి, లక్ష్మణ్ రావు, చాడ సత్తయ్య, వెంకటరమణ, కట్ట లక్ష్మణ్ ప్రజాప్రతి నిధులు నాయకులు మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.. - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
