తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

On
తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

 

జగిత్యాల మే 31(ప్రజా మంటలు)

 పట్టణంలో ధరూర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగిత్యాల జిల్లా తెలుగు పండిట్  ఉపాధ్యాయుల 5 రోజుల వృత్యంతర శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొనీ ,ప్రసంగించిన
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

ఎమ్మెల్యే మాట్లాడుతూ 

విద్యార్థుల నైపుణ్యం అనుగుణంగా బోధన చేయాలి ...

విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండి ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని విధముగా తీర్చిదిద్దాలి.. 

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ను పెంచాలి..

బీద మధ్యతరగతి ప్రజలు చదివే పిల్లలకు ప్రైవేట్ కి దీటుగా ఉపాధ్యాయులు బోధన చేయాలనీ 

ప్రతి ఉపాధ్యాయుడు కాలానికి అనుగుణంగా నూతన సాంకేతికత నేర్చుకొని,విద్య బోధన చేయాలన్నారు.

గురువులు విద్య తో పాటు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పాలి..

చెడు అలవాట్ల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు.

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారనీ,అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం,సైన్స్ ల్యాబ్ లు మంజూరు చేయటం జరిగింది అన్నారు.

ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోనే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు.

రాజకీయాల్లోకి రాకముందే జగిత్యాల నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు స్వచంద సంస్థ ద్వారా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది అన్నారు.

ఈ కార్యక్రమంలో  డి ఈ ఓ రాము నాయక్,మాజీ కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు,కోర్సు డైరెక్టర్ బాసిత్, ఎస్ ఓ రాజేష్,, ఎస్ ఆర్ పి మనోహర్ చారి,ఉపాధ్యాయ సంఘం నాయకులు నరేందర్ రావు,ప్రసాద్ రావు, డి ఆర్ పి శివ ప్రసాద్,ఉపాధ్యాయులు కటకం నరేందర్,సూర్య నారాయణ,సంద రాజేందర్,గంగన్న,బాపు,రహీం, సంధ్య రాణి,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం భీమదేవరపల్లి జూన్ 3 (ప్రజామంటలు) : వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ IPS ఆదేశాల మేరకు ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు జాగృతి పోలీస్ కళా బృందం నిర్వహించిన అవగాహన కార్యక్రమం గ్రామ ప్రజల దృష్టిని ఆకర్షించింది....
Read More...
Local News 

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు ఇబ్రహీంపట్నం జూన్ 03 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):   తెలంగాణ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం 2025 అమలు చేయుటకు గాను, ఇబ్రహీంపట్నం మండలంలో గల రెవెన్యూ గ్రామాలలో గ్రామాల వారిగా పకీర్ కొండాపూర్, ఎర్రపూర్ గ్రామాలలో   భూ భారతి రెవెన్యూ
Read More...
Local News 

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి... నూతన టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి  సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త హరీష్ డివిజన్ లోని గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన టిఫిన్ సెంటర్ ను మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు....
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజామంటలు) : గాంధీ ఆసుపత్రిలో మరో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు..చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు..గాంధీ ఎమర్జెన్సీ వార్డు వేయిటింగ్ హాల్ లో పడి ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి(48)ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తీసుకువెళ్ళారు. అయితే సదరు వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు...
Read More...
Local News  State News 

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత రామ్గోపాల్ పేట పీఎస్ భవనం మరమ్మతులు పూర్తి  త్వరలో తిరిగి జేమ్స్ స్ర్టీట్ లోని హిస్టరికల్ బిల్డింగ్ లోకి పీఎస్    *సిటీ పోలీస్ కమిషనర్ సందర్శన సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ రామ్గోపాల్ పేట డివిజన్ జేమ్స్ స్ర్టీట్ లోని పురాతన చారిత్రక ప్రాధాన్యం కలిగిన భవనాన్ని మరమ్మతుల అనంతరం తిరిగి  హైదరాబాద్...
Read More...
Local News 

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్ సీనియర్ సిటిజెన్ల ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం.                           -అవగాహన కల్పించిన హరి ఆశోక్ కుమార్.                    జగిత్యాల జూన్ 03:   సైకిల్ తొక్కడం వలన ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షులు హరి ఆశోక్ కుమార్ అన్నారు.మంగళవారం   ప్రపంచ సైకిల్ దినోత్సవంను జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయంలో...
Read More...
National  State News  International  

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజా మంటలు): తెలంగాణ డెవలప్మెంట్   ఫోరమ్( టీడీఎఫ్) అమెరికాలోని అనేక నగరాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవమును ఘనంగా జరిపింది. ఈ వేడుకలలో 5 కే రన్, అవుట్‌డోర్ గ్యాథరింగ్స్, మరియు తెలంగాణ సంస్కృతి, చరిత్రకు అంకితమైన కార్యక్రమాలను నిర్వహించారు.న్యూజెర్సీ, డెట్రాయిట్, చికాగో, అట్లాంటా, కాలిఫోర్నియాలోని బే ఏరియా వంటి...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు. జగిత్యాల జూన్ 2: తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ అవతరణ  దినోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అసోసియేషన్  రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆవరణలో  ఆవిష్కరించారు. అనంతరం  తెలంగాణ ఉద్యమం లో ఉద్యమించిన...
Read More...
Local News 

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  బుగ్గారం జూన్ 02:  బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అబ్దుల్ మాజిద్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై శ్రీధర్ రెడ్డి, ఎంపిపి, గ్రామ పంచాయతీ కార్యాలయాలలో మండల, గ్రామ ప్రత్యేక అధికారిని జి.సునిత లో జాతీయ జెండా ఆవిష్కరించారు. డిప్యూటీ...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ  వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ  వేడుకలు సికింద్రాబాద్ జూన్ 02 (ప్రజామంటలు) : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని రంగాల్లో ముందు ఉంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆరోగ్య రంగంలో వస్తున్న విప్లవాత్మక  మార్పులకు అనుగుణంగా వైద్యులు సిబ్బంది పని చేయాలని...
Read More...
Local News 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ  కాంగ్రెస్ సనత్ నగర్ ఇంచార్జి డా. కోట నీలిమ నేతృత్వంలో ఘనంగా నిర్వహణ*బేగంపేట నుండి రసూల్‌పుర వరకు ఉత్సాహభరితంగా సాగిన ర్యాలీ సికింద్రాబాద్ జూన్ 02 (ప్రజామంటలు): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ, ఏఐసీసీ మెంటర్ డా. కోట నీలిమ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఘనంగా...
Read More...
Local News 

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.   ఇబ్రహీంపట్నం జూన్ 2 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):   తెలంగాణ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం 2025 అమలు చేయుటకు గాను, ఇబ్రహీంపట్నం మండలంలో గల సమస్త రెవెన్యూ గ్రామాలలో గ్రామాల వారిగా రెవెన్యూ సదస్సు నిర్వహించుటకు గ్రామాల వారిగా షెడ్యూలు
Read More...