తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
జగిత్యాల మే 31(ప్రజా మంటలు)
పట్టణంలో ధరూర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగిత్యాల జిల్లా తెలుగు పండిట్ ఉపాధ్యాయుల 5 రోజుల వృత్యంతర శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొనీ ,ప్రసంగించిన
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
విద్యార్థుల నైపుణ్యం అనుగుణంగా బోధన చేయాలి ...
విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండి ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని విధముగా తీర్చిదిద్దాలి..
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ను పెంచాలి..
బీద మధ్యతరగతి ప్రజలు చదివే పిల్లలకు ప్రైవేట్ కి దీటుగా ఉపాధ్యాయులు బోధన చేయాలనీ
ప్రతి ఉపాధ్యాయుడు కాలానికి అనుగుణంగా నూతన సాంకేతికత నేర్చుకొని,విద్య బోధన చేయాలన్నారు.
గురువులు విద్య తో పాటు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పాలి..
చెడు అలవాట్ల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారనీ,అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం,సైన్స్ ల్యాబ్ లు మంజూరు చేయటం జరిగింది అన్నారు.
ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోనే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు.
రాజకీయాల్లోకి రాకముందే జగిత్యాల నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు స్వచంద సంస్థ ద్వారా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది అన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఈ ఓ రాము నాయక్,మాజీ కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు,కోర్సు డైరెక్టర్ బాసిత్, ఎస్ ఓ రాజేష్,, ఎస్ ఆర్ పి మనోహర్ చారి,ఉపాధ్యాయ సంఘం నాయకులు నరేందర్ రావు,ప్రసాద్ రావు, డి ఆర్ పి శివ ప్రసాద్,ఉపాధ్యాయులు కటకం నరేందర్,సూర్య నారాయణ,సంద రాజేందర్,గంగన్న,బాపు,రహీం, సంధ్య రాణి,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.
