గుల్జార్ హౌస్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు
ప్రమాద కారకులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు డిమాండ్
సికింద్రాబాద్ మే 18 (ప్రజామంటలు) :
హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో ఆదివారం 17 మంది ప్రాణాలు కోల్పోయిన గుల్జార్ హౌస్ భారీ అగ్ని ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు (డీఎన్:496/ఐఎన్/2025) చేశారు. హైదరాబాద్ సిటీలో వాణిజ్య సముదాయాల నిర్వహణ, అక్రమ కట్టడాల నియంత్రణ, అగ్నిప్రమాద నివారణ, భద్రత అంశాల్లో అవినీతి రాజ్యమేలుతుందని ఆయన ఆరోపించారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న బల్దియా సర్కిల్ 9 అధికారులతో పాటు జీహెచ్ఎమ్సీ కమిషనర్ పై తగు చర్యలు తీసుకొని, బాధితి కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. తన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించందని రామారావు పేర్కొన్నారు.
త్వరగా అగ్నిప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిందితులకు కఠిన శిక్షలు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇలాంటి ఘటనలు సాదారణంగా మారే ప్రమాదం ఉందన్నారు.
––
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.

జగిత్యాలలో వయోవృద్ధులకు డే కేర్ కేంద్రం మంజూరు .

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తూనికలు,కొలతల దినోత్సవం.

ధనికుల దానం - సామాన్యులపై పెను భారం? ఫ్రీజర్ బాక్స్లపై ₹1000 వసూలు – ప్రజల్లో ఆగ్రహావేశాలు

ధర్మపురిలో హనుమాన్ జయంతికి ఏర్పాట్లు ముమ్మరం
