బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు
హైదరాబాద్ మే 16 ( ప్రజా మంటలు)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో పుణ్యశ్లోక లోకమాత రాణి అహల్యబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రాష్ట్రస్థాయి కార్యశాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ శివ ప్రకాష్ జి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ జి,అహల్యబాయి హోల్కర్ జయంతి ఉత్సవాల కన్వీనర్ చింతల రామచందర్ రెడ్డి, భాగ్యనగర్ ఎంపీ కంటెస్టెంట్ మాధవి లత తో కలిసి పాల్గొన్న అహల్యబాయి హోల్కర్ జయంతి ఉత్సవాల కమిటీ మెంబర్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో అహల్యబాయి హోల్కర్ జయంతి ఉత్సవాల కమిటీ మెంబర్స్ బండారి శైలజ, అజ్మీర బాబీ, మహిళా మోర్చా జనరల్ సెక్రెటరీ డా .సమత,సుధ మరియు రాష్ట్ర,జిల్లా పదాధికారులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
