శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే  కోవిడ్ కేసులు నమోదు

On
శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే  కోవిడ్ కేసులు నమోదు

ఇమ్యునిటీ పవర్ పెంచుకోవడమే కరోనాకు అసలు మందు..
  *గాంధీ క్రిటికల్ కేర్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కిరన్ మాదాల

సికింద్రాబాద్ మే 17 (ప్రజామంటలు):

గత రెండు దశలల్లో అందరిని గడగడలాడించిన కోవిడ్ భూతం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మళ్ళీ వ్యాపిస్తుందన్న వార్తలు కలవరపరుస్తున్నాయి. ఈ నేపద్యంలో గాంధీ ఆసుపత్రి క్రిటికల్ కేర్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ డా.కిరన్ మాదాల కరోనా వ్యాప్తి, కొత్త వేరియంట్లు,నివారణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై మాట్లాడారు. కోవిడ్–19 ఒకటి, రెండవ దశల్లో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిన తర్వాత పలు వేరియంట్లతో దాని వ్యాప్తి కొనసాగుతునే ఉందన్నారు. 2021 లో డెల్టా, 2022 లో ఒమిక్రాన్ వేరియంట్ల తర్వాత కరోనా వైరస్ ప్రభావం బాగా తగ్గిందన్నారు. ఆ తర్వాత కోవిడ్ కేసులు నమోదు అయినప్పటికీ ప్రారంభదశలో ఉన్నంత వైరస్ ప్రభావం తర్వాత లేదన్నారు. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ బాగా ఉన్నటువంటి హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు నమోదు అవుతున్నాయనే వార్తలు వస్తున్నాయని, కాని మనదేశంలో ఇంకా కోవిడ్ కేసులు పెరగలేదన్నారు. గతంలో జేఎన్–వన్, ఎక్స్ బీబీ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయన్నారు.  ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ జాతి కి సంబందించిన వేరియంట్ లు తిరిగి వ్యాప్తి చెందుతున్నాయని వైద్య నిపుణలు బావిస్తున్నారుని, కాని దీనిని  ప్రపంప ఆరోగ్య సంస్థ ఇంకా నిర్దారించలేదన్నారు. ఇప్పుడు  హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన అవసరం లేదన్నారు. ప్రజల్లో రెండు రకాల ఇమ్యూనిటీ ఉంటుందని, గతంలో మనం తీసుకున్న వ్యాక్సిన్ల తో వచ్చిన ఇమ్యూనిటీ బాడీలో  నుంచి వెళ్ళిపోయినప్పటికీ సెల్ మెడియటేడ్ ఇమ్యూనిటీ ఎప్పటికీ మన బాడీలో ఉంటుందన్నారు. అయిన్పటికీ మన దేశంలో సాదారణంగా  ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందన్నారు. కోవిడ్ కేసులు, శ్వాస సంబంధిత సమస్యల్లో కోవిడ్ శాతంపై ఎప్పటికప్పుడు ఐసీఎమ్ఆర్ డేటా మెంటన్ చేస్తోందన్నారు.  తాజాగా ఐసీఎంఆర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం శ్వాసకోశ సంబంధిత ఇన్ ఫెక్షన్లలో  కోవిడ్ కేసులు కనీసం 60 శాతం పైన ఉంటున్నాయని తెలిపారు. ఏ వ్యాధి, ఏ వైరస్ అయినప్పటికీ చికిత్స కన్నా నివారణ చాలా ముఖ్యమన్నారు. పోస్టు కోవిడ్ సమయంలో  మనం వాడిన స్టెరాయిడ్స్ కారణంగా తర్వాత ఇమ్యూనిటీ తగ్గి  బ్లాక్ ఫంగస్  కేసులు నమోదు అయ్యాయన్నారు. కాని బ్లాక్ ఫంగస్ అనేది వేవ్ కాదన్నారు. ప్రజలు శుభ్రంగా ఉంటూ, మాస్కులు ధరిస్తే వైరస్ ల ప్రభావాన్ని తగ్గించవచ్చని డాక్టర్ కిరన్ మాదాల పేర్కొన్నారు. 

Tags

More News...

Local News 

జైత్రయాత్ర ఉద్యమ నేత పి. నారాయణకు నివాళి

జైత్రయాత్ర ఉద్యమ నేత పి. నారాయణకు నివాళి కోరుట్ల మే 17 (ప్రజా మంటలు): జగిత్యాల జైత్రయాత్ర ప్రారంభ ఉద్యమ నేత పి. నారాయణ కల్లూరు సర్ఫరాజపూర్ గ్రామంలో కుటుంబసభ్యులను  కరీంనగర్ ఉమ్మడిజిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, కోరుట్ల జేపీటీసీ  మాజీ సభ్యులు కొంతంరాజు గంగాధర్ న్యాయవాదులు డా. తుల రాజేందర్, శ్రీ మగ్గిడి వెంకట్ నర్సయ్య తదితరులు పరామశించి,...
Read More...
Local News 

ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్

ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్ జగిత్యాల మే 17( ప్రజా మంటలు)  అడిషనల్ కలెక్టర్  ఆయిల్ పామ్ సాగు పై మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ఉద్యాన అధికారులతో, లోహియా కంపెనీ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఈ సంవత్సరం 3750 ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రతి క్లస్టర్...
Read More...
Local News 

మౌలిక సదుపాయాల కల్పనకై మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు

మౌలిక సదుపాయాల కల్పనకై మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు జగిత్యాల మే 17 (ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసిన జగిత్యాల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు. జగిత్యాల మున్సిపల్ పరిధిలో నుకపల్లి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  వినతి మేరకు...
Read More...
Local News 

హైపర్ టెన్షన్ డే అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

హైపర్ టెన్షన్ డే అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల  మీ 17 (ప్రజా మంటలు)ఐ  ఎం ఏ హాల్ లో ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా  ఐ ఎం ఏ జగిత్యాల ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన  అవగాహన కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్   మే 17 అనేది ప్రపంచ హైపర్ టెన్షన్ డే వ్యాయామం,మంచి...
Read More...
Local News 

శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే  కోవిడ్ కేసులు నమోదు

శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే  కోవిడ్ కేసులు నమోదు ఇమ్యునిటీ పవర్ పెంచుకోవడమే కరోనాకు అసలు మందు..    *గాంధీ క్రిటికల్ కేర్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కిరన్ మాదాల సికింద్రాబాద్ మే 17 (ప్రజామంటలు): గత రెండు దశలల్లో అందరిని గడగడలాడించిన కోవిడ్ భూతం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మళ్ళీ వ్యాపిస్తుందన్న వార్తలు కలవరపరుస్తున్నాయి. ఈ నేపద్యంలో గాంధీ ఆసుపత్రి క్రిటికల్ కేర్ మెడిసిన్ హెచ్ఓడీ...
Read More...
Local News 

భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం

భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం ..బుగ్గారం మే 17 (ప్రజా మంటలు) ప్రజలు మేధావులతో చర్చించాకే చట్టంగా రూపొందించాం.. బుగ్గారం రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  బుగ్గారంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద రెవెన్యూ సదస్సు ప్రారంభం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి   జగిత్యాల మే 17 (ప్రజా మంటలు): సీనియర్ సిటీజేన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు .శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ  గెస్ట్ హౌస్ లో భూభారతి సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రెవెన్యూశాఖ మంత్రి  ని సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు...
Read More...
Local News 

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం జగిత్యాల మే 17 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో భూభారతి కొత్త రెవెన్యూ చట్టం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్ & బి గెస్ట్ హౌస్ లో...
Read More...
Local News 

ప్రతి ఒక్కరికీ "చుట్టంలా ఉండే చట్టం' భూ భారతి చట్టం*

ప్రతి ఒక్కరికీ గొల్లపల్లి మే 17 (ప్రజా మంటలు): *రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో బాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో శనివారం రోజున బుగ్గారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన భూ భారతి సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు...
Read More...
Local News 

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్  

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్   జగిత్యాల మే 17 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో భూభారతి కొత్త రెవెన్యూ చట్టం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్ & బి గెస్ట్ హౌస్ లో...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ సికింద్రాబాద్  మే 17 (ప్రజా మంటలు): గాంధీ ఆస్పత్రి ఆవరణలో మరో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీలో వెయిటింగ్ హాల్ సమీపంలో పడి ఉన్న దాదాపు 55-60 ఏళ్ల మహిళ మృతదేహాన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. డెడ్ బాడీ వద్ద ఎలాంటి...
Read More...
Local News 

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్ సికింద్రాబాద్ మే 17 (ప్రజా మంటలు):: తెలుగుదేశం పార్టీ బన్సీలాల్ పేట డివిజన్ నూతన అధ్యక్షుడిగా మునిగే సందీప్ కుమార్ ఎన్నికయ్యారు. టిడిపి బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు  సనత్ నగర్ టిడిపి ఇన్‌చార్జ్ శ్రీపతి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో తనను అధ్యక్షుడిగా నియమించినట్లు సందీప్ పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి పార్టీ...
Read More...