కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల మే 20 )ప్రజా మంటలు)
కాంగ్రెస్ పార్టీ లో ఇన్ని సార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక జీవన్ రెడ్డి మాత్రమేనని
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో ఇన్ని సార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక జీవన్ రెడ్డి మాత్రమేనని, జీవన్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియా లో ఇష్టం వచ్చినట్టు నా పై మాట్లాడుతున్నారని అన్నారు, సహనం కోల్పోయి జీవన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవన్ రెడీ కుటుంబ రాజకీయల వల్ల జగిత్యాల లో ఒక నాయకుడు కూడా ఎదుగాలేదని నేను పార్టీ లో కి వచ్చినప్పటి నుండి అసహనం తో ఇష్టం వచ్చినట్టు జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. నేను వచ్చింది రాజకీయ కుటుంబం నుండి... సేవ చేసి రాజకీయాల్లో కి వచ్చాను అన్నారు ..
గాంధీ భవన్ లో కూర్చొని నేను ఇండిపెండెంట్ జీవన్ రెడ్డి అనడం ఏంటో నాకు అర్థం కాలేదని జగిత్యాల అంటే నేను అని నేను అంటే జగిత్యాల అనే జీవన్ రెడ్డి అంటే జగిత్యాల లో గతం లో ఎమ్మెల్యే లు గా గెలిచిన వాళ్ళు అభివృద్ధి చెయలేదా? మేము భూ స్వాములము కాదు మేము ఊరి విడిచి రాలేదు, మీడియ ముఖంగా శీనన్న కొడుకు బీజేపీ అభ్యర్థి అరవింద్ ను గెలిపించాలని మీరు అనలేదా? అని ప్రశ్నించారు,
రోడ్ల మంత్రి గా ఉన్న జీవన్ రెడ్డి జగిత్యాల యావర్ రోడ్ ను ఎందుకు వెడల్పు చేయలేదు అన్నారు. ఈ సమావేశంలో తాజా మాజీ చైర్ పర్సన్ అడువాల జ్యోతి ,మాజీ చైర్మన్ గిరి నాగభూషణం కొలుగూరు దామోదర్ రావు,అబ్దుల్ ఖాదర్ ముజాహిద్,గుర్రాల రాజేందర్ రెడ్డి,
నక్కల రవీందర్ రెడ్డి,
గోలి శ్రీనివాస్,కోల శ్రీనివాస్, గన్నె రాజిరెడ్డి, ముస్కు నారాయణ రెడ్డి,సొల్లు సురేందర్,దాసరి ప్రవీణ్,అల్లే గంగాసాగర్,క్యాదసు నవీన్,ములసపు మహేష్,శ్రీరామ్ భిక్షపతి,శరత్ రావు,ముకీద్,వంశీ బాబు,అజాజ్, శ్రీనివాస్, రవిశంకర్, శేఖర్,శ్రీకాంత్, అంజన్న, అంజి రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.

జగిత్యాలలో వయోవృద్ధులకు డే కేర్ కేంద్రం మంజూరు .

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తూనికలు,కొలతల దినోత్సవం.

ధనికుల దానం - సామాన్యులపై పెను భారం? ఫ్రీజర్ బాక్స్లపై ₹1000 వసూలు – ప్రజల్లో ఆగ్రహావేశాలు

ధర్మపురిలో హనుమాన్ జయంతికి ఏర్పాట్లు ముమ్మరం
