సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు
*ఈరోజు వేడుకలు ప్రారంభం
సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు):
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు బీఎన్.శ్రీనివాస్ తెలిపారు.శుక్రవారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా వైష్ణో దేవి జాగరన్ మండల్ ఆధ్వర్యములో ప్రతి ఏటా వైభవంగా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడాది కూడా ఈనెల 17న సాయంత్రం వేడుకలు ప్రారంభం కానునట్లు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా హిందూ బంధువులు, సోదరులు భేదాభిప్రాయం లేకుండా జాగారాన్ వేడుకలో పాల్గొంటారని వెల్లడించారు. జమ్మూ నుండి కట్ర దేవాలయం లోని ప్రధాన అర్చకులు అఖండ జ్యోతి వెలిగించి అమ్మవారి పూజలు ప్రారంభిస్తారని ఉత్తర భారతదేశం సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరగనున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ గాయకులు లక్ వీర్ సింగ్ లక్మ ఆధ్వర్యంలో అమ్మవారి కీర్తనలు పాడి భక్తులను భక్తి పారవశ్యంలో నడిపించనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పూజ వేడుకల్లో సుమారు 7000 నుండి 10000 మంది భక్తులు హాజరవుతారని అంచనా అని తెలిపారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు సదుపాయాలు కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ ప్రత్యేక పూజ కార్యక్రమానికి అనుమతులు ఇచ్చినందుకు కంటోన్మెంట్ బోర్డ్ సీఈవో మధుకర్ నాయక్ కు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.నగరం లోని పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని ప్రతేక పూజలు నిర్వహిస్తారనీ తెలిపారు ఈ సమావేశం లో చైర్మన్ సురేందర్ జోషి,వైస్ చైర్మన్ వినోద్ పొద్దార్,ప్రెసిడెంట్ కైలాష్ చాంద్ అగర్వాల్,వైస్ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్,సందీప్ సింగ్,కోశాధికారి సందీప్ జోషి, ప్రధాన కార్యదర్శి బీ.ఎన్.శ్రీనివాస్,కన్వీనర్ రాజేందర్ అగర్వాల్, లక్ష్మి నారాయణ అగర్వాల్,సంజయ్ కుమార్ గోయల్,సర్వాన్ గోయల్,సంతోషి గోషి,సెక్రెటరీ రాజేష్ గోయల్,డిప్యూటీ సెక్రెటరీ హరి ఓం పాల్గొన్నారు
––
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

కలెక్టర్లు మానవీయకోణంలో భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి
.jpg)
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ
