ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్

On
ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్


జగిత్యాల మే 17( ప్రజా మంటలు)
 అడిషనల్ కలెక్టర్  ఆయిల్ పామ్ సాగు పై మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ఉద్యాన అధికారులతో, లోహియా కంపెనీ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఈ సంవత్సరం 3750 ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రతి క్లస్టర్  ఏ ఈ ఓ 50 ఎకరాలకు ఆయిల్ పామ్ మొక్కల  డి డి లు రైతుల వద్దనుండి తీసి ఒక వారం రోజుల్లోగా లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.

 డి ఏ ఓ మాట్లాడుతూ వరి సాగుకంటే తక్కువ నీటి అవసరం ఈ పంటకు ఉంటుంది మరియు కోతుల బెడద లేకుండా అధిక ఆదాయాన్నిస్తుంది. కావున ఎక్కువమంది రైతులను గుర్తించాలని సూచించారు.

 డి హెచ్ ఎస్ ఓ మాట్లాడుతూ మొక్కల  డి డి చెల్లించి డ్రిప్ డి డి  తర్వాత చెల్లించినా ఈ వానాకాలంలో మొక్కలు ఇవ్వబడునని కావున ఆసక్తి గల రైతులందరితో తోటలు నాటించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలోఅడిషనల్ కలెక్టర్ , జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జి. శ్యామ్ ప్రసాద్, ఏడిఏ లు, లోహియా కంపెనీ మేనేజర్ విజయ్ భరత్, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు,లోహియా క్షేత్ర సిబ్బంది, డ్రిప్ సిబ్బంది పాల్గొన్నారు

Tags

More News...

Local News 

మాజీ రిపోర్టర్ పులుగు కరుణాకర్ మృతి

మాజీ రిపోర్టర్ పులుగు కరుణాకర్ మృతి భీమదేవరపల్లి, మే 18(ప్రజామంటలు) : ప్రముఖ మాజీ రిపోర్టర్ పులుగు కరుణాకర్ (50) అనారోగ్యంతో మృతిచెందారు. ఇటీవల షుగర్ లెవెల్స్ తీవ్రమైన స్థాయికి చేరుకోవడంతో ఆయన ఊపిరితిత్తులు, కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈనెల 12వ తేదీన హనుమకొండ నుండి బైక్‌పై వస్తుండగా అదుపుతప్పి పడిపోయి గాయాలపాలయ్యారు. వెంటనే ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో...
Read More...
Local News 

జైత్రయాత్ర ఉద్యమ నేత పి. నారాయణకు నివాళి

జైత్రయాత్ర ఉద్యమ నేత పి. నారాయణకు నివాళి కోరుట్ల మే 17 (ప్రజా మంటలు): జగిత్యాల జైత్రయాత్ర ప్రారంభ ఉద్యమ నేత పి. నారాయణ కల్లూరు సర్ఫరాజపూర్ గ్రామంలో కుటుంబసభ్యులను  కరీంనగర్ ఉమ్మడిజిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, కోరుట్ల జేపీటీసీ  మాజీ సభ్యులు కొంతంరాజు గంగాధర్ న్యాయవాదులు డా. తుల రాజేందర్, శ్రీ మగ్గిడి వెంకట్ నర్సయ్య తదితరులు పరామశించి,...
Read More...
Local News 

ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్

ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్ జగిత్యాల మే 17( ప్రజా మంటలు)  అడిషనల్ కలెక్టర్  ఆయిల్ పామ్ సాగు పై మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ఉద్యాన అధికారులతో, లోహియా కంపెనీ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఈ సంవత్సరం 3750 ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రతి క్లస్టర్...
Read More...
Local News 

మౌలిక సదుపాయాల కల్పనకై మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు

మౌలిక సదుపాయాల కల్పనకై మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు జగిత్యాల మే 17 (ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసిన జగిత్యాల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు. జగిత్యాల మున్సిపల్ పరిధిలో నుకపల్లి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  వినతి మేరకు...
Read More...
Local News 

హైపర్ టెన్షన్ డే అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

హైపర్ టెన్షన్ డే అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల  మీ 17 (ప్రజా మంటలు)ఐ  ఎం ఏ హాల్ లో ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా  ఐ ఎం ఏ జగిత్యాల ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన  అవగాహన కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్   మే 17 అనేది ప్రపంచ హైపర్ టెన్షన్ డే వ్యాయామం,మంచి...
Read More...
Local News 

శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే  కోవిడ్ కేసులు నమోదు

శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే  కోవిడ్ కేసులు నమోదు ఇమ్యునిటీ పవర్ పెంచుకోవడమే కరోనాకు అసలు మందు..    *గాంధీ క్రిటికల్ కేర్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కిరన్ మాదాల సికింద్రాబాద్ మే 17 (ప్రజామంటలు): గత రెండు దశలల్లో అందరిని గడగడలాడించిన కోవిడ్ భూతం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మళ్ళీ వ్యాపిస్తుందన్న వార్తలు కలవరపరుస్తున్నాయి. ఈ నేపద్యంలో గాంధీ ఆసుపత్రి క్రిటికల్ కేర్ మెడిసిన్ హెచ్ఓడీ...
Read More...
Local News 

భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం

భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం ..బుగ్గారం మే 17 (ప్రజా మంటలు) ప్రజలు మేధావులతో చర్చించాకే చట్టంగా రూపొందించాం.. బుగ్గారం రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  బుగ్గారంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద రెవెన్యూ సదస్సు ప్రారంభం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి   జగిత్యాల మే 17 (ప్రజా మంటలు): సీనియర్ సిటీజేన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు .శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ  గెస్ట్ హౌస్ లో భూభారతి సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రెవెన్యూశాఖ మంత్రి  ని సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు...
Read More...
Local News 

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం జగిత్యాల మే 17 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో భూభారతి కొత్త రెవెన్యూ చట్టం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్ & బి గెస్ట్ హౌస్ లో...
Read More...
Local News 

ప్రతి ఒక్కరికీ "చుట్టంలా ఉండే చట్టం' భూ భారతి చట్టం*

ప్రతి ఒక్కరికీ గొల్లపల్లి మే 17 (ప్రజా మంటలు): *రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో బాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో శనివారం రోజున బుగ్గారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన భూ భారతి సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు...
Read More...
Local News 

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్  

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్   జగిత్యాల మే 17 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో భూభారతి కొత్త రెవెన్యూ చట్టం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్ & బి గెస్ట్ హౌస్ లో...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ సికింద్రాబాద్  మే 17 (ప్రజా మంటలు): గాంధీ ఆస్పత్రి ఆవరణలో మరో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీలో వెయిటింగ్ హాల్ సమీపంలో పడి ఉన్న దాదాపు 55-60 ఏళ్ల మహిళ మృతదేహాన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. డెడ్ బాడీ వద్ద ఎలాంటి...
Read More...