ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్
జగిత్యాల మే 17( ప్రజా మంటలు)
అడిషనల్ కలెక్టర్ ఆయిల్ పామ్ సాగు పై మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ఉద్యాన అధికారులతో, లోహియా కంపెనీ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఈ సంవత్సరం 3750 ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రతి క్లస్టర్ ఏ ఈ ఓ 50 ఎకరాలకు ఆయిల్ పామ్ మొక్కల డి డి లు రైతుల వద్దనుండి తీసి ఒక వారం రోజుల్లోగా లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
డి ఏ ఓ మాట్లాడుతూ వరి సాగుకంటే తక్కువ నీటి అవసరం ఈ పంటకు ఉంటుంది మరియు కోతుల బెడద లేకుండా అధిక ఆదాయాన్నిస్తుంది. కావున ఎక్కువమంది రైతులను గుర్తించాలని సూచించారు.
డి హెచ్ ఎస్ ఓ మాట్లాడుతూ మొక్కల డి డి చెల్లించి డ్రిప్ డి డి తర్వాత చెల్లించినా ఈ వానాకాలంలో మొక్కలు ఇవ్వబడునని కావున ఆసక్తి గల రైతులందరితో తోటలు నాటించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలోఅడిషనల్ కలెక్టర్ , జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జి. శ్యామ్ ప్రసాద్, ఏడిఏ లు, లోహియా కంపెనీ మేనేజర్ విజయ్ భరత్, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు,లోహియా క్షేత్ర సిబ్బంది, డ్రిప్ సిబ్బంది పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
