మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

On
మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ... ఉద్యమ కెరటం

(రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్...9440595494)

నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు భారతీయ విప్లవ రాజకీయ చరిత్రలో ఒక కీలక నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. జీవితాన్ని అజ్ఞాత రాజకీయాలకు అంకితం చేసిన ఆయన, అర్ధ శతాబ్దానికి పైగా మావోయిస్టు ఉద్యమానికి వ్యూహాత్మక నేతగా నిలిచాడు. ఆయన మరణం, మావోయిస్టు ఉద్యమానికి ఒక తలకిందుల మలుపుగా భావించ బడుతోంది.

ఆంధ్ర ప్రదేశ్‌ లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో జన్మించిన కేశవరావు, తన తండ్రి బడిపంతులు కావడంతో చిన్నతనంలోనే చదువుపట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. విద్యార్థి దశ నుంచే విప్లవ భావజాలాన్ని ఆకర్షణగా భావించిన ఆయన, వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్, ఎంసీఈలో ఎంటెక్ పూర్తిచేశాడు.1984లో విద్యార్థి జీవితంలోనే పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలతో మమేకమై ఉద్యమంలోకి అడుగు పెట్టాడు.IMG-20250521-WA0006

ప్రారంభ దశలోనే నక్సలైట్ ఉద్యమ స్ఫూర్తి నాయకుడు కొండపల్లి సీతారామయ్య ప్రభావం అతనిపై గాఢంగా పనిచేసింది. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడిగా పేరొందిన కొండపల్లి సిద్ధాంతాలతో కేశవరావు దీర్ఘకాలం సహకారం కలిగి పనిచేశాడు. ఈ సమయంలోనే ఆయన మావోయిస్టు ఉద్యమంలో తానేర్పరచుకున్న స్థానం బలపడింది.

ఉద్యమ జీవితం ప్రారంభంలోనే ప్రజాసేవ, భూసంస్కరణ, సమానత్వం వంటి అభ్యుదయ లక్ష్యాల కోసం పోరాడే నేతగా గుర్తింపు పొందిన ఆయన, పీపుల్స్ వార్ గ్రూప్‌లో కీలక పాత్ర పోషించాడు. కాలక్రమేణ ఆ సంస్థలోని సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో చేరి, భద్రతా వ్యూహాల రూపకర్తగా ఎదిగాడు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు, మొబైల్ వార్‌ ఫేర్ పద్ధతులు, అడవుల్లో రహస్యంగా శిక్షణా శిబిరాల ఏర్పాటు వంటి వ్యవస్థలను రూపొందించి ఉద్యమాన్ని మిలిటరీంగా శక్తిమంతం చేశాడు.

1990లో మావోయిస్టు మిలిటరీ కమిషన్‌లో చేరిన కేశవరావు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా ఆర్మ్‌డ్ స్ట్రగుల్ వ్యూహాలకు రూపకర్తగా నిలిచాడు. అడవుల్లో గెరిల్లా యుద్ధ పద్ధతులు, ఐఈడీల వినియోగం, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ నిర్మాణం వంటి అంశాల్లో ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అడవుల్లో మావోయిస్టు శక్తుల పునర్వ్యవస్థీకరణలో కీలక పాత్ర పోషించాడు.

2004లో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిశన్‌జీ నేతృత్వంలోని మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ)తో పీపుల్స్ వార్ విలీనం అయ్యింది. దీంతో సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఏర్పడింది. ఈ విలీనంలో బసవరాజు కీలక పాత్ర పోషించాడు. తదనంతరం కేశవరావు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో కొనసాగుతూ రాజకీయ, సైనిక వ్యూహాల రూపకర్తగా ప్రసిద్ధి పొందాడు.

 ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి విరమించిన అనంతరం, బసవరాజు ఆ పదవిని చేపట్టి, మావోయిస్టు ఉద్యమానికి అత్యున్నత నేతగా బాధ్యతలు నిర్వహించాడు.
భారత ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ, ఎన్ఐఏ లకు బసవరాజు చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్ నేత. అతని అరెస్ట్‌కు లేదా సమాచారం కోసం కోటి రూపాయలకు పైగా బహుమతి ప్రకటించ బడింది. చత్తీస్‌గఢ్‌లో 2010లో జరిగిన 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల హత్య కేసు, 2018లో విశాఖపట్నం జిల్లా అరకులో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమా హత్య కేసుల వెనుక బసవరాజు కీలక మేథస్సుగా ఆరోపణలు వచ్చాయి. చెలామణి క్షేత్రాల్లో పేలుళ్లకు అవసరమైన ఐఈడీల తయారీ, ఆయుధాల సమీకరణ, విదేశీ సంబంధాల సృష్టి వంటి అంశాల్లోనూ బసవరాజు పాత్ర ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటాయి.

చాలా సంవత్సరాలుగా బసవరాజు అజ్ఞాత జీవితం గడుపుతూ, ప్రభుత్వ వ్యవస్థకు సవాలుగా మారాడు. ఎక్కడ ఉన్నాడు? బ్రతికే ఉన్నాడా? అనే ప్రశ్నలు గత పదేళ్లుగా మావోయిస్టు వర్గాలు, ప్రభుత్వ వర్గాలలోనూ విస్తృతంగా చర్చకు వచ్చాయి. కానీ, ఛత్తీస్‌గఢ్‌లో నారాయణపూర్ అడవుల్లో భద్రతా దళాల నిర్వహించిన భారీ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో బసవరాజు మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఆయనతోపాటు మరో 27 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిపింది. ఈ ఘటన మావోయిస్టు ఉద్యమానికి వ్యూహాత్మకంగా తీవ్రమైన దెబ్బగా భావించ బడుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావు మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధృవీకరించి ట్వీట్ చేశారు.

 ఈ ఘటన మావోయిస్టు ఉద్యమానికి తీవ్రమైన లోటుగా భావించ బడుతోంది. బసవరాజు మృతి, మావోయిస్టు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నదన్నది విశ్లేషకుల అభిప్రాయం.

నంబాల కేశవరావు జీవితం విప్లవ రాజకీయాల పట్ల నిబద్ధత, ఉద్యమ పట్ల త్యాగబుద్ధి, వ్యూహాత్మక మేధస్సు కలగలిపిన ప్రత్యేక చరిత్ర. ఆయన మృతి మావోయిస్టు ఉద్యమంలో శక్తి నష్టం కలిగించినా, ఉద్యమాన్ని ఆవిర్భవింపజేసిన అసమానతలు, ఆదివాసీల దుస్థితి, సామాజిక అన్యాయ వ్యవస్థ వంటి కారణాలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి. మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించే చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం పై అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, తగు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.

Tags

More News...

Local News 

రూ.303 కోట్లను తేవడంలో  కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

రూ.303 కోట్లను తేవడంలో  కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది సికింద్రాబాద్ జూలై 09 (ప్రజా మంటలు):  ఎలివెటెడ్ కారిడర్ విషయంలో 303 కోట్ల రుపాయలు తీసుకరావడంలో బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలించాయని..ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీఈటల రాజేందర్ కృషితో పాటు సైనికులుగా తమ ప్రయత్నం ఉందని కంటోన్మెంట్ బోర్డు నామినేట్ మాజీ సభ్యుడు రామకృష్ణ స్పష్టం చేశారు. కేంద్రం ఖాతా లో జమ...
Read More...
Local News 

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  సికింద్రాబాద్ జూలై09 (ప్రజామంటలు) : రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకు వచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేశారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..రాష్ర్ట ప్రభుత్వం దగ్గర...
Read More...
Local News  State News 

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ గొల్లపల్లి (మేడిపల్లి) జూలై 9 (ప్రజా మంటలు):    మేడిపల్లి మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గామాడ శ్రీధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు
Read More...
Local News 

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి సికింద్రాబాద్ జూలై 09 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ్ ఆశ్రమ్ లో శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఆరవ రోజు బుధవారం శ్రీసాయి బాబా ఆలయంలో శ్రీసాయి నరసింహాస్వామి  సేవ నిర్వహించగా, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈసందర్బంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో...
Read More...
Local News  State News 

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు. సికింద్రాబాద్, జూలై 09 (ప్రజామంటలు) : కల్తీ కల్లు తాగిన ఘటనలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం(47) అనే వ్యక్తి మృతి చెందాడు. సోమవారం రోజు కల్లు తాగిన సీతారాం ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు విరోచనాలు కావడంతో అదే రోజున అరుంధతి ఆసుపత్రికి వెళ్ళినట్లు అతని భార్య అనిత తెలిపారు. గాంధీ ఆసుపత్రికి...
Read More...
Local News 

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ 📍 భీమదేవరపల్లి మండలం, జూలై 9 (ప్రజామంటలు) 🌿 ఆషాడ మాసం చివరదశలో భక్తి, ఆనంద, స్నేహ బంధాలతో సాగిన ఓ మధుర ఘట్టం… భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో వనభోజనాలను నిర్వహించారు. ప్రకృతి ఒడిలోని హరితవనంలో ఆటపాటలతో, మిఠపలుకులతో, హాస్యాలతో వెలిగిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికీ మరిచిపోలేని అనుభూతిగా...
Read More...
Local News  State News 

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ పక్కదారి పట్టిన నిధులను రికవరీ చేయాలని కాంగ్రెస్ నేతల డిమాండ్ సికింద్రాబాద్  జూలై 09 (ప్రజా మంటలు): ఆషాడ బోనాల జాతరను ఆయా ఆలయాల్లో ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఆయా ఆలయాలకు అందించే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఈమేరకు ఇటీవల బన్సీలాల్ పేట డివిజన్ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి బోనాల జాతర చెక్కులు...
Read More...
Local News  State News 

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల, జులై 08 (ప్రజా మంటలు) : కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర...
Read More...
Local News 

పద్మారావునగర్ లో  శ్రీసాయి ధన్వంతరీ సేవ

పద్మారావునగర్ లో  శ్రీసాయి ధన్వంతరీ సేవ సికింద్రాబాద్, జూలై 08 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి వ్యాధి నివారణ ఆశ్రమ్ లో జరుగుతున్న శ్రీసాయి సప్తాహం లో భాగంగా మంగళవారం శ్రీసాయి ధన్వంతరీ సేవ ను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా సద్గురు శ్రీశ్రీసాయి కుమార్ జీ  సాయిబాబా సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సత్సంగ్ లో...
Read More...
Local News 

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు సికింద్రాబాద్ జూలై 08 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థాన హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మే 14 నుంచి జూలై 7 వరకు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన మొత్తం కానుకలు రూ 87,24,602 ఆదాయం వచ్చిందని  ఆలయ ఈవో పి.మహేందర్ గౌడ్ తెలిపారు. జనరల్ హుండీల ద్వారా రూ86,18, 047 ఆదాయం...
Read More...
Local News 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం  సికింద్రాబాద్ జూలై 08 (ప్రజామంటలు): అమెరికా లో ఆగస్ట్ నెలలో నిర్వహించే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ 25 వసంతాల సెలబ్రేషన్స్ కు రావాలని టీడీఎఫ్ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వాన లేఖ అందజేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు తర్వాత తెలంగాణ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్న టీడీఎఫ్ ను మంత్రి...
Read More...
National  Local News  State News 

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జూలై 17న నిర్వహించబోయే రైల్ రోకో ట్రైలర్ మాత్రమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించాలి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయవచ్చు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పి జీవో ఇప్పించాలి -  న్యూ ఢిల్లీ జూలై 08:...
Read More...