హైపర్ టెన్షన్ డే అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల మీ 17 (ప్రజా మంటలు)
ఐ ఎం ఏ హాల్ లో ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ఐ ఎం ఏ జగిత్యాల ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
మే 17 అనేది ప్రపంచ హైపర్ టెన్షన్ డే గా జరుపుకోబడుతుంది, దీని లక్ష్యం రక్తపోటు (హైపర్ టెన్షన్) గురించి అవగాహన కల్పించడం, దాని నివారణ మరియు నియంత్రణ గురించి ప్రజలను చైతన్యపరచడం అన్నారు.
వ్యాయామం,మంచి ఆహార అలవాట్ల తో రక్త పోటును నివారించవచ్చు అని అన్నారు,ఐ ఎం ఏ జగిత్యాల ఉచిత వైద్య శిబిరాలు,అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అని అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శ్రీనివాస్, ఐ ఎం ఏ అధ్యక్షులుడా.హేమంత్,ప్రధాన కార్యదర్శి డా. ఆకుతోటా శ్రీనివాస్, ట్రెజరర్ సుధీర్ కుమార్,వైద్యులు, వైద్య సిబ్బంది,వాకర్ అసోసియేషన్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
