మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*
*
తెలంగాణ విద్యాశాఖ పరిశీలకులు
డి. దుర్గ ప్రసాద్
జగిత్యాల మే 16(ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు మహిళా సంఘాల సభ్యుల ద్వారా ఏక రూప దుస్తులను ప్రతి విద్యార్ధి కొలతల ప్రకారం మంచి నాణ్యతతో కుట్టించడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు అన్నారు.
జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో మథర్ థెరిసా గ్రామ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మహిళ సభ్యురాళ్లు కుడుతున్న ఏకారూప దుస్తుల యూనిట్ ను ఆయన సందర్శించారు., దుస్తుల తయారీ విధానం,ఎన్ని పాఠశాలలు, ఎంత మందికి కుడుతున్నారు తదితర అంశాలను సభ్యులను అడిగి తెలుసుకున్నారు., సెర్ప్ ఆధ్వర్యంలో మహిళలకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తుందని, అలాగే సకాలంలో దుస్తులు అందివ్వాలని అన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము మాట్లాడుతు జిల్లాలో 667 పాఠశాలల్లో 47,963 విద్యార్థులకు రెండు జతల చొప్పున దుస్తులు అందజేయడం జరుగుతుందని అన్నారు.,
ఈ కార్యక్రమంలో కో.ఆర్డినేటర్ మహేష్ , ఎపియం వి. గంగాధర్, సి. సి. పి.విద్యాసాగర్, వి. ఓ. ఏ. బాలే విజయ మండల సమాఖ్య అధ్యక్షురాలు డి.గంగభావని, యూనిట్ సభ్యురాలు పులి.సంగీత, సుద్దాల. జ్యోతి, నవ్య, విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

కలెక్టర్లు మానవీయకోణంలో భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి
.jpg)
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ
