ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

On
ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

WhatsApp Image 2025-03-30 at 5.13.44 PM (1)- గాయత్రి సత్రంలో పండిత సన్మానం 
 
(రామ కిష్టయ్య సంగన భట్ల...
  9440595494)
 
ఉగాది పర్వ దినం సందర్భంగా ధర్మపురి క్షేత్రానికి చెందిన లబ్ద ప్రతిష్టులైన పండితులు సన్మానాలు సత్కారాలు పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ఏటా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది పర్వదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర రాజధానిలో క్రమం తప్పకుండా పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ధర్మపురి వాస్తవ్యులైన పండితునికి అరుదైన అవకాశం, గౌరవం లభించాయి. శృంగేరీ మహా సంస్థాన ఆస్థాన పౌరాణికులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి శిష్యులు, దేశ, విదేశాలలో ప్రవచనాలు చేస్తూ, లబ్దప్రతిష్టులైన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఈ సందర్భంగా వరుసగా తొమ్మిదవ సారి పంచాంగ పఠనం చేసి,  సన్మానితులయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. 
WhatsApp Image 2025-03-30 at 5.13.44 PM
అలాగే ధర్మపురి మరో పండితుడికి మరో అవకాశం దక్కింది. ఉగాది పర్వదినం సందర్భంగా ధర్మపురికి చెందిన ప్రముఖ జ్యోతిష, వాస్తు పండితులు , బ్రహ్మశ్రీ పాలెపు రాజేశ్వరశర్మ సిద్దాంతి విశ్వావసు నామ సంవత్సర నూతన పంచాంగాన్ని తెలంగాణ భవన్ లో పఠనం చేశారు.
అనంతరం రాజేశ్వర శర్మ భారాస నేతలకు ఆశీర్వచనం అందించారు.
బిర్లా టెంపుల్ లో పంచాంగ కర్త సంగన భట్ల నరసింహ మూర్తి సిద్ధాంతి పంచాంగ పఠనం గావించి, సన్మానితులైనారు.
 
గాయత్రి సత్రంలో పండిత సన్మానం
 
శ్రీ గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్న దాన సత్రంలో పండిత సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విశ్రాంత పండితులు ఒజ్జల నరహరి శర్మ, తాడూరి బలరాం శర్మ,   సంగన భట్ల రామ కిష్టయ్య జర్నలిస్ట్ (నటన), లకు ఘనంగా సన్మానాలు గావించారు. అద్యక్షులు డాక్టర్ కొరిడె దత్తాత్రి ప్రధాన కార్యదర్శి అంబరీషా చార్య, కార్యవర్గ సభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.
 
ధర్మపురి క్షేత్రం లో దేవస్థానంలో  నిర్వహించిన ఉగాది వేడుకలలో భాగంగా, పెండ్యాల చంద్ర శేఖర్ శర్మ (వేదం), కాకర్ల అమర్ శర్మ (పురాణం), డాక్టర్ పెద్ది భరత్ ( సాహిత్యం), బుగ్గారపు నరహరి (నాటక రంగం), గుండి శ్రీనివాస్
 (కవిత్వం), పాలెపు లక్ష్మీ నరహరి (జ్యోతిషం), బుగ్గారపు రాజేంద్రప్రసాద్, ( పంచాంగ కర్త) లను ఈఓ శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు, ఘనంగా సన్మానించారు.
Tags

More News...

Local News 

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం  8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 9(ప్రజా మంటలు)  రూరల్ మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన గిద్దె రాజయ్య కూతురు స్వేచ్ఛ వినికి సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉండగా శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందిపడుతూ ఉండగా గ్రామ మాజీ సర్పంచ్ చందా రజిత శేఖర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  దృష్టికి స్వేచ్ఛ...
Read More...
Local News 

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 9 ( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం చింతకుంట చెరువు సమీపంలో 108 స్తం బాలతో నిర్మాణమైన సూర్య భగవాన్ ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతరి దేవాలయము లో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా శుక్రవారం 100 మంది మహిళలు సామూహిక కుంకు మార్చన...
Read More...
Local News 

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 9 (ప్రజా మంటలు)భారత దేశం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని, దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని, వారికి దైవికంగా మంగళాశాసనములు అందించడానికి గాను జిల్లా కేంద్రంలోని టవర్ సమీపంలోని  శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో...
Read More...
Local News 

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి.  -విశ్వహిందూ పరిషత్ నాయకులు 

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి.   -విశ్వహిందూ పరిషత్ నాయకులు                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ   జగిత్యాల మే 9 (ప్రజా మంటలు)  ప్రధాన కూడళ్ల వద్ద అక్రమ షెడ్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వినతి పత్రాన్ని సమర్పించిన జిల్లా విశ్వహిందూ పరిషత్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్ల వద్ద ఏక్కడ పడితే అక్కడ...
Read More...
Local News 

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు   గొల్లపల్లి మే 09 (ప్రజా మంటలు): శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో సప్తమ బ్రహ్మోత్సవలలో భాగంగా రెండవ రోజు శుక్రవారం  ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, నిత్య అభిషేకములు, దేవదాయ శాఖ సూచన ప్రకారం  "ఆపరేషన్ సిందూర్ "లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా . నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు  ఉదయం...
Read More...
Local News 

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు ఆపరేషన్ సిందూర్'లో ధైర్యంగా పోరాడుతున్న సైనికులకు అభినందనలు గొల్లపల్లి మే 09 (ప్రజా మంటలు):  ఆపరేషన్ సిందూర్'లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా మార్కెట్ చైర్మన్ భీమ సంతోష్, ఎంపీవో సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేటలోని  శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో  శుక్రవారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా...
Read More...
Local News 

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జీలుగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎట్టకేలకు విద్యుత్ మీటర్ మంజూరు అయింది. గత 14 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది కష్టాలపాలవుతుండగా, డిఎం అండ్ హెచ్ఓ డా. అల్లేo అప్పయ్య చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది. తాజాగా...
Read More...
Local News 

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్. 
Read More...
Local News 

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*   భీమదేవరపల్లి మే 9 (ప్రజామంటలు) : హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, ఉపాధ్యక్షులు చిట్కూరి అనిల్ రక్తదానము చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి సేవ...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి  శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం  మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి,పూర్తి చేసి...
Read More...
Local News 

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు.. సికింద్రాబాద్, మే 08 (ప్రజామంటలు): పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ఆర్మీ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఆపరేషన్ తో...
Read More...
Local News 

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్  

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలోని 735 సర్వే ప్రభుత్వ భూమిని కొంత భూమిని క్రీడా మైదానానికి ( మినీ స్టేడియం) కేటాయించాలని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ విప్ ను  మండలానికి చెందిన క్రీడాకారులు కోరగా,గురువారము ఆర్డీవో మదు సుదన్, తాసిల్దార్ వరందన్, ఆర్ఐ అనూష,సర్వేయర్ మోకా పైకి వచ్చి...
Read More...