సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు
గొల్లపల్లి మే 09 (ప్రజా మంటలు):
శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో సప్తమ బ్రహ్మోత్సవలలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, నిత్య అభిషేకములు, దేవదాయ శాఖ సూచన ప్రకారం "ఆపరేషన్ సిందూర్ "లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా . నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఉదయం 10 గంటలకు 108 మాతలచే కుంకుమార్చన, అనంతరం ముఖ్య అతిథులు డాక్టర్ భోగ శ్రావణి లక్కి డీప్ డ్రా 5 గురు మాతలను సెలక్ట్ చేసి వారికి బహుమతులు ప్రదానం చేసారు.
తదుపరి అతిథులకు సన్మానం తర్వాత గౌరవనీయులైన డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతు, ప్రతి శుక్రవారం జరుగు చున్న, కుంకుమ పూజ లో అందరు పాల్గొనాలని కొరారు, అలాగే ఉత్సవాలలో అందరు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. తదుపరి ప్రసాద వితరణ, అల్పాహారం భక్తులకు అందజేశారు.
ఈ కార్యక్రమములో దేవాలయ ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్. డాక్టర్ వడ్లగట్ట రాజన్న, అధ్యక్షులు పాల్తెపు శంకర్, ప్రధాన కార్యదర్శి వడ్ల గట్ట శంకర్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, ఉపాధక్షులు డాక్టర్ గుడిసె వెంకటరాజం, గౌరవ అధ్యక్షులు నాయిని విద్యాసాగర్ రావు,
ఆర్గనైజింగ్ సెక్రెటరి వొడ్నాల శ్రీనివాస్,ధర్మకర్త
భారతాల రాజసాగర్
ఆలయ అర్చకుల
చిలుకముక్కు నాగరాజు, చిలుక ముక్కు విష్ణు మహిళా సమితి సభ్యులు
వొడ్నాల లత, వడ్లగట్ట స్వాతి, పాల్తె పు అరుణ భారతాల గీత, జయశ్రీ, అన్నపూర్ణ, భారతి, లత, పెద్ది శ్రీనివాస్, రమణయ్య, పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
