చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 7( ప్రజా మంటలు)
మంగళవారం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో దాన్యం తడిసిపోగా అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు .
నెల గడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దావా వసంత సురేష్ రైతులు ఆందోళన చేస్తున్న స్థలానికి వెళ్లి రైతులకు మద్దతుగ రోడ్డుపై బైఠాయించారు .కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి షరతులు లేకుండా నియోజకవర్గంలోని తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతులు పలువురు బి ఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు - దావ వసంత సురేష్*
నెలలు గడుస్తున్నా వరిధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతులతో కలిసి రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
ఎలాంటి షరతులు లేకుండా జగిత్యాల నియోజకవర్గం లోని తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రైతులు బిఆర్ఎస్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
