శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 9 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం చింతకుంట చెరువు సమీపంలో 108 స్తం బాలతో నిర్మాణమైన సూర్య భగవాన్ ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతరి దేవాలయము లో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా శుక్రవారం 100 మంది మహిళలు సామూహిక కుంకు మార్చన జరిపారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయానికి రోడ్డు సౌకర్యం అత్యంత అవశ్యమని రోడ్డు సౌకర్యం కల్పించడంలో అందరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు చిలకముక్కు నాగరాజు శర్మ, విష్ణుశర్మ, ఆలయ ఫౌండర్ డాక్టర్ వి. రాజన్న, అధ్యక్షులు పాళ్తేపు శంకర్, కార్యదర్శి వడ్లగట్ట శంకర్, కోశాధికారి వడ్లగట్ట స్వాతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్నాల శ్రీనివాస్, ధర్మకర్త బార్తాల రాజ సాగర్, మహిళా ధర్మకర్తలు పాళ్తేపు అరుణ, వడ్నాల లత, బార్తాల గీత, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
