సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 9(ప్రజా మంటలు)
రూరల్ మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన గిద్దె రాజయ్య కూతురు స్వేచ్ఛ వినికి సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉండగా శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందిపడుతూ ఉండగా గ్రామ మాజీ సర్పంచ్ చందా రజిత శేఖర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దృష్టికి స్వేచ్ఛ వినికిడి సమస్యను తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా హైదరాబాద్ కోటి ఈఎన్టీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిమిత్తం 8 లక్షల రూపాయల ఎల్ ఓ సి నీ స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు జగిత్యాల లో అందజేశారు
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .వెంటనే స్పందించి 8లక్షల ఎల్ ఓ సి మంజూరు చేసిన ఎమ్మెల్యే కి స్వేచ్ఛ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ
సీఎం సహాయనిధి నిరుపేదలకు ఒక వరం లాంటిది.
సీఎం సహాయ నిధి దరఖాస్తులను ఆన్లైన్ చేయడం ద్వారా లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు వారి సమాచారం తెలుసుకోవచ్చు.మొబైల్ కు సంక్షిప్త సమాచారం అందుతుందన్నారు.
ఆన్లైన్ వ్యవస్థ తీసుకురావడం ద్వారా ఎలాంటి అవకతవకలకు చోటు ఉండదని, లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతా నెంబర్ పై చెక్కు వస్తుందని అన్నారు.
ఆరోగ్య శ్రీ లో అదనపు వ్యాధులను చేర్చి,బీద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య చికిత్స కోసం అండగా రేవంత్ రెడ్డి సర్కార్.
ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్ల జగదీష్,మహేశ్వర్ రావు, ప్రభాత్ సింగ్ ఠాగూర్,
ఏనుగుల రాజు,రవి శంకర్,జంగిలి శశి, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
