ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
బి సి సంక్షేమ సంఘము రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల
జగిత్యాల మే 6(ప్రజా మంటలు)
జాతీయ జనాభా గణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనందరి విజయానికి సంకేతం. ఈ నేపథ్యంలో కులగణనపై తగిన సూచనలు, సలహాలు, అభిప్రాయాలను కేంద్రానికి నివేదించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలను స్వీకరించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ని కలిసి అన్నీ సూచనలు, అభిప్రాయాలను పొందుపరచి సమగ్ర డాక్యుమెంట్ను అందించే దిశగా ఈనెల 7వ తేదీన లకిడికా పూల్ హోటల్ అశోకాలో మధ్యాహ్నం 11 గంటల నుండి చర్చలు జరగనున్నాయి.
సాధ్యమైనంత వరకు మనందరం ఒక డెలిగేషన్గా న్యూఢిల్లీకి వెళ్లే అంశంపైనా నిర్ణయాలు తీసుకోబడతాయి. కాబట్టి బీసీ బంధువులందరూ పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయగలరని , ఈ కార్యక్రమంలో రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పాల్గొనగలరని బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
