ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
బి సి సంక్షేమ సంఘము రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల
జగిత్యాల మే 6(ప్రజా మంటలు)
జాతీయ జనాభా గణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనందరి విజయానికి సంకేతం. ఈ నేపథ్యంలో కులగణనపై తగిన సూచనలు, సలహాలు, అభిప్రాయాలను కేంద్రానికి నివేదించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలను స్వీకరించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ని కలిసి అన్నీ సూచనలు, అభిప్రాయాలను పొందుపరచి సమగ్ర డాక్యుమెంట్ను అందించే దిశగా ఈనెల 7వ తేదీన లకిడికా పూల్ హోటల్ అశోకాలో మధ్యాహ్నం 11 గంటల నుండి చర్చలు జరగనున్నాయి.
సాధ్యమైనంత వరకు మనందరం ఒక డెలిగేషన్గా న్యూఢిల్లీకి వెళ్లే అంశంపైనా నిర్ణయాలు తీసుకోబడతాయి. కాబట్టి బీసీ బంధువులందరూ పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయగలరని , ఈ కార్యక్రమంలో రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పాల్గొనగలరని బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాపల్లిలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం

హస్నాబాద్ గ్రామ యువకులచే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

మానవత్వం మరిచిన పిన్ని మమత

ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం
