జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి.  -విశ్వహిందూ పరిషత్ నాయకులు 

On
జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి.   -విశ్వహిందూ పరిషత్ నాయకులు 

        సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 

జగిత్యాల మే 9 (ప్రజా మంటలు)  ప్రధాన కూడళ్ల వద్ద అక్రమ షెడ్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వినతి పత్రాన్ని సమర్పించిన జిల్లా విశ్వహిందూ పరిషత్ నాయకులు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్ల వద్ద ఏక్కడ పడితే అక్కడ రోడ్లకు అడ్డంగా షెడ్లను నిర్మించి ప్రజలకు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని, గతంలో కూడా రోడ్డు ప్రమాదాలు జరిగాయని  దాని దృష్టిలో ఉంచుకొని వెంటనే మున్సిపల్ అధికారులు అక్రమంగా షెడ్లను నిర్మించిన వారిపై  చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు లేనియెడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు   వి హెచ్ పి జిల్లా అధ్యక్షులు బొయిని పద్మాకర్, సీనియర్ నాయకులు  ఏ సిఎస్ రాజు, పట్టణ అధ్యక్షులు జిట్టావెని అరుణ్ కుమార్, బిజెపి నాయకులు సిరికొండ శ్రీనివాస్, ఆంకర్ సుధాకర్, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి, విద్య టాకుర్, కిషోర్ సింగ్ , కోశాధికారి మమీదల రాములు, భజరంగ్ దళ్ కన్వీనర్ పాదం మహేందర్, నవ్వోతు సురేష్, పోరండ్ల భిక్షపతి, బిట్టు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలి - అడిషనల్ ఎస్పీ శేషాద్రినీ రెడ్డి

ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలి - అడిషనల్ ఎస్పీ శేషాద్రినీ రెడ్డి (అంకం భూమయ్య)   గొల్లపల్లి డిసెంబర్ 05 (ప్రజా మంటలు):   ధర్మపురి నియోజకవర్గంలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ లు జరుగుతున్న సందర్భంగా శుక్రవారం జగిత్యాల  అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి  గొల్లపల్లి మండలంలోని  శ్రీరాములపల్లి, గుంజపడుగు  చిలువ్వ కోడూరు నామినేషన్ కేంద్రాలను మరియు పోలింగ్ సెంటర్లను  సందర్శించి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించి,  సిబ్బందికి...
Read More...
State News 

అకలేషియా కార్డియాకు POEMతో 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం

అకలేషియా కార్డియాకు POEMతో 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం సికింద్రాబాద్, డిసెంబర్ 05 ( ప్రజామంటలు) : సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన అకలేషియా కార్డియా వ్యాధితో బాధపడుతున్న 61 ఏళ్ల మహిళకు ఆధునిక POEM (Per Oral Endoscopic Myotomy) విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. ఆహారం, ద్రవాలు మింగలేని స్థితికి చేరుకున్న రోగికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో అన్నవాహిక...
Read More...

పలు వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పలు వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల డిసెంబర్ 5(ప్రజా మంటలు)పట్టణంలోని 34,35,44 వార్డులకు సంబంధించి 26 లక్షలతో టవర్ నుండి గీతాభవన్ రోడ్డులో చేపట్టనున్న బిటి రోడ్డు అభివ్రుద్ది పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  టవర్ దగ్గర మార్కెట్ అభివ్రుద్ది చేయటం జరిగింది,టవర్ మార్కెట్ ఆలయం అభివ్రుద్ది కి నిధులు మంజూరు...
Read More...
Local News 

రాపల్లి గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ వేసిన బుర్ర సుధారాణి భూమయ్య గౌడ్ 

రాపల్లి గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ వేసిన బుర్ర సుధారాణి భూమయ్య గౌడ్  (అంకం భూమయ్య) గొల్లపల్లి డిసెంబర్ 05  (ప్రజా మంటలు): రాపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ  మహిళ సభ్యులతో కలిసి, అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్ర సుధారాణి భూమయ్య గౌడ్ నామినేషన్ వేశారు.   కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన  ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని రాపల్లి గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అనేక ఈ...
Read More...

ఎన్నికల విధులు ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వర్తించాలి అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్

ఎన్నికల విధులు ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వర్తించాలి అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్        మల్లాపూర్ డిసెంబర్ 5(ప్రజా మంటలు)  మండలంలో   పీఓల కు నిర్వహించిన ఎలక్షన్ ట్రైనింగ్ కార్యక్రమాల్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  ట్రైనింగ్‌లో పాల్గొన్న పీఓలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలకమైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు. ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో ఎన్నికల...
Read More...

“భారతం తటస్థం కాదు… శాంతి పక్షాన ఉంది” – ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ–పుటిన్ కీలక సందేశం

“భారతం తటస్థం కాదు… శాంతి పక్షాన ఉంది” – ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ–పుటిన్ కీలక సందేశం రెడ్ కార్పెట్ స్వాగతం – రాజ్‌ఘాట్ నివాళలు మోదీ–పుతిన్ కీలక సందేశాలు 23వ భారత్–రష్యా వార్షిక సమ్మిట్    న్యూఢిల్లీ, డిసెంబర్ 05 (ప్రజా మంటలు):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ భారత్ పర్యటన రెండో రోజు కీలక దశలోకి ప్రవేశించింది. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం, రక్షణ సహకారం,...
Read More...

చెరువుల పరిరక్షణ, వైద్య సేవల లోపాలు సరిచేయండి : కవిత డిమాండ్

చెరువుల పరిరక్షణ, వైద్య సేవల లోపాలు సరిచేయండి :  కవిత డిమాండ్ హైదరాబాద్, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): జాగృతి జనంబాటలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సమస్యలను పరిశీలించారు. షాపూర్ నగర్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) లో సేవల లోపాలను గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పరికి చెరువు కబ్జాలపై ఘాటుగా స్పందించారు....
Read More...
Local News 

గాంధీనగర్ సర్పంచ్ ఏకగ్రీవం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు

గాంధీనగర్ సర్పంచ్ ఏకగ్రీవం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు గాంధీనగర్ సర్పంచ్ ఏకగ్రీవం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు    భీమదేవరపల్లి, డిసెంబర్‌ 5 (ప్రజామంటలు) : గాంధీనగర్ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కేతిరి లక్ష్మారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి అభివాదం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,...
Read More...
State News  Crime 

హయత్‌నగర్‌లో కిలాడీ లేడీ అరెస్ట్ – ఎనిమిది బ్లాక్‌మెయిల్ కేసులు

హయత్‌నగర్‌లో కిలాడీ లేడీ అరెస్ట్ – ఎనిమిది బ్లాక్‌మెయిల్ కేసులు  హైదరాబాద్ డిసెంబర్ 05 (ప్రజా మంటలు): పురుషులను వ్యాపారం పేరుతో ట్రాప్ చేసి, సన్నిహితంగా ఉన్న సందర్భాలను రహస్యంగా చిత్రీకరించి, ఆ తర్వాత భారీ మొత్తాలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఒక కిలాడీ లేడీని హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ మహిళపై ఇప్పటికే ఎనిమిది...
Read More...

భీం రెడ్డి గూడెం , నాయకపు గూడెం, గ్రామపంచాయతీ ఏకగ్రీవ పాలకవర్గాలను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

భీం రెడ్డి గూడెం , నాయకపు గూడెం, గ్రామపంచాయతీ ఏకగ్రీవ పాలకవర్గాలను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    సారంగాపూర్ డిసెంబర్ 5(ప్రజా మంటలు)మండల భీం రెడ్డి గూడెం,నాయకపు గూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం  ఏకగ్రీవంగా ఎన్నిక  శుక్రవారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా నూతన పాలకవర్గం సర్పంచ్...
Read More...
Local News 

అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం

అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం * అభయాంజనేయ ఆశీస్సులతో ప్రచార ప్రారంభం – సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి    భీమదేవరపల్లి, డిసెంబర్ 5 (ప్రజామంటలు):  ముత్తారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ...
Read More...
State News 

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు): ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లా‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల భాగంగా ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు...
Read More...