మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్
సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు):
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు, ఆర్మీ, ఎన్సీసీ కేడేట్లు బుధవారం పలు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించారు. మారేడ్ పల్లిలోని షెనాయ్ నర్సింగ్ హోమ్ ప్రాంతంలో, రసూల్ పుర,నాచారంలోని మల్లాపూర్ లో భద్రత బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించి, యుద్ద సైరన్ మోగించారు. అత్యవసర పరిస్థితుల్లో దాడుల నుంచి సురక్షితంగా ఎలా తప్పించుకోవాలో పోలీస్ అధికారులు ప్రజలకు అవెర్నెస్ కల్పించారు. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, కార్పొరేటర్ కొంతం దీపిక,ఆర్మీ సిబ్బంది, పోలీస్ అధికారులు,ఎన్సీసీ కేడేట్లు పాల్గొన్నారు.
సీతాఫల్మండిలో యువకుల సంబరాలు:
కాశ్మీర్ లో పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల ఏరివేతకు మన ఆర్మీ చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల సికింద్రాబాద్ సీతాఫల్మండిలో యువకులు జాతీయ జెండా పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. జై భారత్.జై మోదీ అంటూ నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచిపెట్టారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు
హైదరాబాద్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్టు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో... బస్సు మిస్సయి...బతికిపోయిన నేవీ ఆఫీసర్..
అద్దాల పగల కొట్టుకొని బయట పడ్డ హిందూపూర్ కు చెందిన వేణుగోపాల్ రెడ్డీ
సికింద్రాబాద్, అక్టోబర్ 24 (ప్రజా మంటలు) :
కర్నూల్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో సికింద్రాబాద్ కు చెందిన నేవీ లెఫ్టినెంట్ కమాండర్ అదృష్టవశాత్తుగా తప్పించుకోగలిగారు. వివరాలు ఇవి..సికింద్రాబాద్ చిలకలగూడ బడే మసీదు ప్రాంతానికి చెందిన సోమయ్య కుమారుడు... బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి — వారంలోనే భారీ పతనం!
వారంలో ₹9500 తగ్గుదల
హైదరాబాద్, అక్టోబర్ 24:దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా భారీగా పడిపోయాయి. ఒకే రోజు వ్యవధిలో బంగారం రూ.1,836 తగ్గగా, వెండి ధర రూ.4,417 తగ్గింది. దీంతో పెట్టుబడిదారులు కొంతవరకు ఆందోళనకు గురవుతున్నారు.
ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) తాజా గణాంకాల ప్రకారం, 24 అక్టోబర్... తక్కలపల్లి, గుల్లపేట గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు) మండలం తక్కల పల్లి గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 12 లక్షల 60 వేలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, గుల్లపేట గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 22 లక్షల 20 వేలతో సీసీ రోడ్లు డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి
ఈ... పట్టణ అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తా_ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు) *సామ సత్యనారాయణ* పట్టణ అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తా అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ చింతకుంట మినీ ట్యాంక్ బండ్ వద్ద 15th ఫైనాన్స్ నిధులలు 40 లక్షలతో సెంట్రల్ లైటింగ్ మరమ్మత్తులు వెహికల్ మౌంటెడ్ స్కై లిఫ్ట్ లాడార్ ను శుక్రవారం ప్రారంభించి,అనంతరం
చింతకుంట... రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన జగిత్యాల ఎస్ఎం అకాడమీ విద్యార్థులు
జగిత్యాల అక్టోబర్ 24 ( ప్రజా మంటలు)స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) వారి ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయి పోటీలలో జగిత్యాలకు చెందిన గోపు మణిదీప్ రెడ్డి బిడిగే అభిరామ్ మరియు మోక్షప్రద అండర్ 17 విభాగంలో అత్యంత ప్రతిభ కనబరచి నవంబర్ నెలలో ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.... శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం
జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు) శుక్రవారం.రోజున ఉదయం. శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవాసమితి, ఆధ్వర్యంలో. సొంత నివాసం లేని నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే. దహన సంస్కాలకు.,. ఆర్థిక సహాయం తో పాటు. నిత్యవసర కిరాణం సరుకులు, అందించడం, కొరకు, మన జగిత్యాల జిల్లాలో ఒక స్వచ్ఛంద సేవా .
ఇట్టి... మజీద్ కమిటీ సభ్యులకు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు)పట్టణ 4వ వార్డు కౌసర్ మజీద్ కి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ నిధులు మంజూరు చేయగా అభివృద్ది పనులు పూర్తి అయి నేడు మంజూరురైనా 3 లక్షల 20 వేల రూపాయల విలువగల చెక్కును మజీద్ కమిటీ సభ్యులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్... " చెస్ టోర్నమెంట్ "లో గెలిచిన విద్యార్థిని అభినందించిన MLA కల్వకుంట్ల సంజయ్,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 విజేత అక్షయ్ మెట్టుపల్లి అక్టోబర్ 24 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 "చెస్ టోర్నమెంట్" లో టోర్నమెంట్ లో జగిత్యాల జిల్లా నుండి పాల్గొన్న, వెల్లుల్ల కు చెందిన పదవ తరగతి విద్యార్థి" బబ్బిలి... పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు: మెట్ పల్లి డిఎస్పి రాములు
కోరుట్ల అక్టోబర్ 24(ప్రజా మంటలు)
పోలీస్ అమరవీరుల సంస్మరణ లో బాగంగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాలమేరకు కోరుట్ల సర్కిల్ పోలీసుల ఆద్వర్యం లో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారం లతో కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మెట్ పల్లి డిఎస్పి రాములు ప్రారంభించారు.... పాకిస్తాన్లో టమోటా బంగారం కంటే ఖరీదు - కిలో ₹600!
ఇస్లామాబాద్, అక్టోబర్ 24:పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు టమోటా కూర చేయాలంటే ముందుగా బ్యాంకు లోన్ గురించి ఆలోచించాల్సి వస్తోంది! మార్కెట్లో టమోటా ధర ₹600 పాకిస్థానీ రూపాయలు కిలో చేరడంతో ప్రజలు షాక్లో మునిగిపోయారు. కొందరు టమోటా ముక్కలు ఫ్రిజ్లో ఉంచి "ఈది నా భవిష్యత్తు ఇన్వెస్ట్మెంట్" అని అంటున్నారు.
ఒకప్పుడు కేవలం ₹50–₹100... గొల్లపల్లిలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 24 (ప్రజా మంటలు):
గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించు కొని ఎస్ఐ ,కృష్ణ సాగర్ రెడ్డి ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ విద్యార్థులు బాల బాలికలు హైస్కూల్ విద్యార్థులు హాజరై , పోలీస్ స్టేషన్లో,రిసెప్షన్ సెంటర్, లాకప్, బెల్... 