ఉత్తమ మార్కులు సాధించిన అమూల్యను సన్మానించిన ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి ఎప్రిల్ 25 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండలం శాలపల్లి గ్రామానికి చెందిన ఐట్ల అమూల్య బైపీసీ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 440 మార్కులకు 434 సాధించగా తండ్రి రామయ్య హార్వెస్టర్ డ్రైవర్ గా పనిచేస్తుండగా, ప్రమాదవ శాత్తు హార్వెస్టర్ పైనుండి కింద పడటంతో నడుము కింది భాగం చచ్చుబడిపోయి మంచానికే పరిమితమవ్వడంతో ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సందర్భంగా విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన అమూల్యను సొంత ఖర్చులతో చదివిస్తానని హామీ ఇచ్చి ,ఇచ్చిన హామీ మేరకు అమూల్యాలను కరీంనగర్ లోని ఓ ప్రముఖ ప్రైవేటు కళాశాలలో సొంత ఖర్చులతో చదివించడం జరుగుతుందిని తెలిపారు.
ఉత్తమ మార్కులు వచ్చిన సందర్భంగా అమూల్య వారి కుటుంబ సభ్యులు శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ శాలువాతో అమూల్యాను సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
