ఉత్తమ మార్కులు సాధించిన అమూల్యను సన్మానించిన ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి ఎప్రిల్ 25 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండలం శాలపల్లి గ్రామానికి చెందిన ఐట్ల అమూల్య బైపీసీ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 440 మార్కులకు 434 సాధించగా తండ్రి రామయ్య హార్వెస్టర్ డ్రైవర్ గా పనిచేస్తుండగా, ప్రమాదవ శాత్తు హార్వెస్టర్ పైనుండి కింద పడటంతో నడుము కింది భాగం చచ్చుబడిపోయి మంచానికే పరిమితమవ్వడంతో ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సందర్భంగా విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన అమూల్యను సొంత ఖర్చులతో చదివిస్తానని హామీ ఇచ్చి ,ఇచ్చిన హామీ మేరకు అమూల్యాలను కరీంనగర్ లోని ఓ ప్రముఖ ప్రైవేటు కళాశాలలో సొంత ఖర్చులతో చదివించడం జరుగుతుందిని తెలిపారు.
ఉత్తమ మార్కులు వచ్చిన సందర్భంగా అమూల్య వారి కుటుంబ సభ్యులు శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ శాలువాతో అమూల్యాను సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
