పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

On
పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి  *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 

                  9348422113

ధర్మపురి మే 7(ప్రజా మంటలు)
పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంతపూర్ గ్రామ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో  సి సి ఎస్ పోలీసు లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 6గురుని అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుంచి  రూ.26060 /రూపాయలు, 6 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు.

పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని ధర్మపురి పోలీసులకు అప్పగించగా కేసు నమోదు  చేయడం జరిగింది.జిల్లా ఎస్పీ  ఆదేశాలతో అక్రమ,అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పటిష్టం చేసి,పక్క సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్లు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్  తెలిపారు.


కానిస్టేబుల్స్ రమేష్, ఆఫ్రొజ్, కమలాకర్, ఖాసీం పాల్గొన్నారు

Tags
Join WhatsApp

More News...

Comment  State News 

జీవన్ రెడ్డి పార్టీ మార్పు – రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపా? లేక ముగింపుకు నాంది?

జీవన్ రెడ్డి పార్టీ మార్పు – రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపా? లేక ముగింపుకు నాంది? జగిత్యాలపై అధిక భావోద్వేగం – బలమా? బలహీనతా? తెలంగాణ రాజకీయాల్లో అప్పుడప్పుడూ వ్యక్తిగత నిర్ణయాలు పెద్ద చర్చలకు దారి తీస్తాయి. అలాంటి నిర్ణయాల్లో ఒకటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం,.  వెనుక ఉన్న రాజకీయ లెక్కలు, వ్యక్తిగత పరిస్థితులు, స్థానిక వర్గ రాజకీయాలు— అన్ని కలిసి చూస్తే ఇది కేవలం...
Read More...
Local News 

తెలంగాణ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుంది ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుంది ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్    జగిత్యాల ఏప్రిల్ 3 ( ప్రజా మంటలు) చదువుతోపాటు క్రీడల పట్ల శ్రద్ధ చూపిన విద్యార్తులు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. తల్లితండ్రులతోపాటు స్వచ్ఛంద సంస్థలు సైతం క్రీడలను ప్రోత్సహించాలన్నారు. క్రీడలతో మానసిక స్థైర్యం పెంపండడమే కాకుండా, చదువు పట్ల మరింత శ్రద్ధ ఏర్పడుతుందన్నారు. జూన్ నెలలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని జగిత్యాల కు...
Read More...
State News 

ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీపై కవిత ఆగ్రహం

ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీపై కవిత ఆగ్రహం హైదరాబాద్, ఏప్రిల్ 03 (ప్రజా మంటలు): ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై భారీగా ఫీజుల భారం మోపుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకేసారి 30 నుండి 40 శాతం వరకు ఫీజులు పెంచడం దోపిడీ చర్య అని విమర్శించారు.శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె,...
Read More...
Local News  State News 

“కాళేశ్వరం పై లక్ష కోట్లు ఆరోపణలు అసత్యం – మేడిగడ్డ పునరుద్ధరణ ఎందుకు చేయట్లేదు?”: జీవన్ రెడ్డి ఫైర్

“కాళేశ్వరం పై లక్ష కోట్లు ఆరోపణలు అసత్యం – మేడిగడ్డ పునరుద్ధరణ ఎందుకు చేయట్లేదు?”: జీవన్ రెడ్డి ఫైర్ జగిత్యాల, ఏప్రిల్ 03 (ప్రజా మంటలు): పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై “లక్ష కోట్లు కొట్టుకుపోయాయి” అనే వ్యాఖ్యలు ఆశ్చర్యకరమని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల పట్టణంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు....
Read More...
Local News 

సర్దార్ సర్వాయి పాపన్న నేటి యువతకు స్ఫూర్తి డా చంద్రశేఖర్ గౌడ్

సర్దార్ సర్వాయి పాపన్న నేటి యువతకు స్ఫూర్తి డా చంద్రశేఖర్ గౌడ్ జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు) సర్దార్ సర్వాయి పాపన్న నేటి యువతకు స్ఫూర్తి అని జిల్లా గ్రంధాలే మాజీ చైర్మన్ డా చంద్రశేఖర్ గౌడ్ అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  317 వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని గొల్లపెల్లి రోడ్ బైపాస్ దారిలో ఉన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులు...
Read More...
Local News 

శ్రీ గుండు హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

శ్రీ గుండు హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి    జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు)  పట్టణంలోని మంచి బావి దగ్గర గుండు హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా తాజామాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.  ఆడువాల జ్యోతి లక్ష్మణ్  వారి వెంట
Read More...
Local News 

ప్రజల భాగస్వామ్యంతోనే వార్డు సమస్యలు తెలుసుకోవచ్చు- మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

ప్రజల భాగస్వామ్యంతోనే వార్డు సమస్యలు తెలుసుకోవచ్చు- మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు)“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ రోజు 40వ వార్డులో నిర్వహించిన వార్డు సభ కార్యక్రమంలో హాజరై ఆయన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వార్డు సభల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి,...
Read More...
Local News 

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గొప్ప కార్యక్రమం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గొప్ప కార్యక్రమం  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు)ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస గ్రామ పరిధిలో గల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్...
Read More...
Comment  State News 

తెలంగాణలో మహిళా రాజకీయ శక్తి – కొత్త పార్టీతో మారబోయే సమీకరణాలు

తెలంగాణలో మహిళా రాజకీయ శక్తి – కొత్త పార్టీతో మారబోయే సమీకరణాలు   వర్గాతీత రాజకీయాలకు వేదికగా జాగృతి : ఈ మార్పుకు సంకేతం?  భారతదేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, మహిళల పాత్ర ఎప్పుడూ పరిమితంగానే కనిపిస్తుంది. సామాజికంగా, సాంప్రదాయంగా స్త్రీని రెండవ స్థానంలో ఉంచిన వ్యవస్థ రాజకీయాల్లో కూడా ప్రతిబింబించింది. అయినప్పటికీ, ప్రతీ యుగంలో కొంతమంది మహిళలు ఈ అడ్డంకులను ఛేదించి తమ నాయకత్వాన్ని చాటారు.చరిత్రలో రాణి...
Read More...
Local News 

టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నికైన మారం జగదీశ్వర్ ను సన్మానించిన  జగిత్యాల టిఎన్జీఓ లు

టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నికైన మారం జగదీశ్వర్ ను సన్మానించిన  జగిత్యాల టిఎన్జీఓ లు కరీంనగర్ ఏప్రిల్ 1(ప్రజా మంటలు)ఇటీవల టిఎన్జీఓ కేంద్ర సంఘానికి జరిగిన ఎన్నికలలో  రెండవ సారి రాష్ట్ర అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన మారం జగదీశ్వర్ ని  జగిత్యాల జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో జగిత్యాల టిఎన్జీఓ లు ఘనంగా సన్మానించారు. కరీంనగర్...
Read More...
State News 

కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత

కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత హైదరాబాద్, ఏప్రిల్ 01 (ప్రజా మంటలు): కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలిపోవడంతో 15 మంది భక్తులు గాయపడిన ఘటన ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన ట్విట్టర్ లో విమర్శించారు. . హనుమాన్ చిన్న జయంతి వేడుకల సందర్భంగా నాసిరకంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వల్లే ఈ...
Read More...
Local News 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకుని పదవి విరమణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకుని పదవి విరమణ జగిత్యాల మార్చి 31 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకులు మేడిపల్లి రాజన్న శాస్త్రి పదవి విరమణ మంగళవారం జరగగా ఆలయ ఆవరణలో రాజన్న శాస్త్రి పద్మ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు, ఈవో సురేందర్  తదితరులు ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు. ఈ...
Read More...