ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 5 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలోగత 10 రోజులుగా జరుగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు సోమవారం ముగిశాయి.
విద్యార్థినీ విద్యార్థులచే భగవద్గీత శ్లోకాల పరీక్ష పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు అభినవ శుఖ, పురాణ వాచస్పతి శ్రీ మాన్ నంబి వేణుగోపాలా చా ర్య కౌశిక, బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ల విశ్వం శర్మ, ప్రముఖ వైద్యులు డాక్టర్ బి శంకర్, డా .వెంకట్ రాజిరెడ్డి, నిర్వహించిన పరీక్షల లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు, బహుమతులు ప్రధానం చేశారు.ఈనాటి కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఇన్చార్జి ఆకుబత్తిని శ్రీనివాస్, సామాజిక కార్యకర్త త వు టు రామచంద్రం, భక్త మార్కండేయ దేవాలయ అధ్యక్షుడు భోగా గంగాధర్ జి ఆర్. కార్యదర్శి గాదాసు రాజేందర్, గీతా సత్సంగ్ కార్యదర్శి పాం పట్టి రవీందర్, ఆసం ఆంజనేయులు, జీడిగే రాము, భగవద్గీత శిక్షకులు గుడి కందుల వెంకన్న, ఒల్లాల గంగాధర్, స్వాధ్యాయ గంగాధర్, ఆలయ కార్యదర్శి గాదాసు రాజేందర్, కోశాధికారి కొక్కుల ప్రభాకర్,దాసరి మహేందర్, జిల్లా ప్రభాకర్, యాదగిరి మారుతి రావు, మార కైలాసం,ఆలయ కార్యవసభ్యులు, తవు టు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
