సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా      ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్.     

On
సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా      ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్.     

                  

       జగిత్యాల మే 5(ప్రజా మంటలు )

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటానని,వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు.సోమవారం  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన వయో వృద్ధుల సంరక్షణ చట్టం అవగాహన అంశాల గోడ పోస్టర్లను,కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

.అనంతరం  ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ సేవలను గుర్తించి గత కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాతో మాట్లాడి ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఉన్న శిథిలావస్థకు  చేరిన ఒక గదిని మంజూరు చేయించి నిధులు మంజూరు చేయించానన్నారు.జిల్లాలో సీనియర్ సిటీజేన్స్ కేసులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో  సత్వరం పరిష్కరిస్తున్న  జగిత్యాల  ఆర్డీవో మధుసూదన్ ను ,సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తదితర సంఘ ప్రతినిధులను అభినందించారు..అనంతరం  సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ  సీనియర్ సిటీజేన్స్ కు ప్రత్యేకముగా ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేయించాలని,తల్లిదండ్రులు,వృద్ధుల సంరక్షణ చట్టంలో 2019 లో కేంద్రం చేసిన సవరణలను పార్లమెంట్ లో ఆమోదించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తేవాలని తదితర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఎమ్మెల్యే కు విన్నవించారు

.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షుడు పి.హన్మంత రెడ్డి,నాయకులు దిండిగాల విఠల్,వెల్ముల ప్రభాకర్ రావు, ఎం.డి.యాకూబ్,మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగం జలజ,మాజీ కౌన్సిలర్లు పంబాల రాం కుమార్ క్యాదాసు నవీన్,కూసరి అనిల్ కుమార్, బద్దం జగన్ తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

State News 

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ సికింద్రాబాద్, అక్టోబర్ 15 (ప్రజామంటలు) : సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ బి.ఆర్‌. గవాయి  మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈ నెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రకటించారు. హైదరాబాద్‌ జిల్లా ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ మరియు అనుబంధ సంఘాల అత్యవసర...
Read More...
Local News 

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు): మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాందిఅవుతుంది అను ఐ సి డి ఎస్ సి డి పి ఓ వాణిశ్రీ  అన్నారు.జిల్లాలోని ధర్మపురి ఐ సీ డి ఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ బి వాణిశ్రీ  ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు బుధవారం రోజున సారంగపూర్ రైతు వేదికలో ఘనంగా...
Read More...
Local News 

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు.. తాము బీసీలకు వ్యతిరేకం కాదు..  రాజ్యాంగ బద్దంగా నిర్ణయాలు తీసుకోవాలి    సికింద్రాబాద్ లో రాష్ర్ట రెడ్డి జేఏసీ సమావేశం సికింద్రాబాద్, అక్టోబర్ 15 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ లో బుధవారం తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ...
Read More...
Local News 

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

బిసి కుల సంఘాల,నాయకులు (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  బీసీ ల 42 శాతం రిజర్వేషన్ల సాధన కొరకు ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బందును విజయవంతం చేయాలని గొల్లపల్లి మండలం లోని బిసి కుల సంఘాల, నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఈనెల...
Read More...
Local News 

పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా అవేర్నెస్ 

పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా అవేర్నెస్  సికింద్రాబాద్  అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్‌ వారాసిగూడ లోని చిలకలగూడ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం శ్రీ బాలాజీ హైస్కూల్‌ విద్యార్థులకు పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై అవేర్నెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ ప్రమాదాలు, ఈవ్‌ టీజింగ్‌, నిరాశ, ఆత్మహత్యల సమస్యలు, అలాగే డయల్ 1930...
Read More...
Local News  Crime 

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో  నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో  నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష (అంకం భూమయ్య)   గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు): కన్నతల్లి, తమ్ముల పై దాడి చేసిన కేసులో  నిందితుడు ఎర్ర అక్షయ్ కుమార్ కు 3సం  జైలు శిక్ష విదిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఏగి జానకి ధర్మపుర తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళ్తే ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిదిలోని దొంతపూర్ గ్రామానికి...
Read More...
Local News 

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన  ఎస్పీ అశోక్ కుమార్

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన  ఎస్పీ అశోక్ కుమార్ -విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి. (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  మల్యాల పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ సందర్శించి స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి...
Read More...
Local News 

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి ఇబ్రహీంపట్నం అక్టోబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామ అంగన్వాడి కేంద్రాలలో, గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం రోజున ఐ సి డి ఎస్ సూపర్వైజర్ శోభారాణి ఆధ్వర్యంలో పోషణ్ మహా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు.పిల్లలు పౌష్టిక...
Read More...
Local News 

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి ఇబ్రహీంపట్నం అక్టోబర్ 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం (15 తేదీ) నుండి వచ్చే నెల నవంబర్ 13 వ తేదీ వరకు పశువులలకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించుకోవాలని మండల పశు వైద్యాధికారి డా, శైలజ తెలిపారు. బుధవారం రోజున ఫకీర్ కొండాపూర్ గ్రామంలో...
Read More...
Local News 

జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కలెక్టరేట్ లోని డిఎంహెచ్ఓ ఆఫీస్ లో బుధవారం సాయంత్రం అడ్వైజరి కమిటీ సమావేశం, డిఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్  ఆధ్వర్యంలో జరిగింది. పిసిపిఎన్డి టి యాక్ట్ అమలు విషయంలో జరుగుతున్న విషయాలను చర్చించడం జరిగింది. అనుమతులు లేకుండా నడుస్తున్న స్కానింగ్ సెంటర్ లపై  తప్పనిసరి చర్యలు తీసుకోవాలని,...
Read More...
Local News 

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి 

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి  సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి  మల్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది యొక్క పనితీరును తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులు...
Read More...
Local News 

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి  ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ 

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_  విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి  ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్     జగిత్యాల అక్టోబర్ 15(ప్రజా  మంటలు)  పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో నేతాజీ ఓకేషనల్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే సందర్బంగా ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదని విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదుగి తల్లిదండ్రులకు పేరు తెచ్చి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు...
Read More...