శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు 

On
శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు 

                
జగిత్యాల మే 9 ( ప్రజా మంటలు)
పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కాగా శుక్రవారం నవగ్రహ హోమారంభం, ధ్వజారోహణము ,గో దూలికా సమయమున  స్వామి వారి కళ్యాణం నిర్వహించారు.  అగ్ని ప్రతిష్ట, హవనము, బలిహరణం కార్యక్రమం నిర్వహించారు. వైదిక క్రతువులు నంబి వేణుగోపాల ఆచార్య నేతృత్వంలో కొనసాగాయి.

వైదిక క్రతువులలో దెబ్బట. వంశీధరాచార్యులు, కాండూరి  శేషాచార్యులు, కాండూరి వెంకట రమణాచార్యులు, చిలకముక్కు సృజనాచార్యులు, మరింగంటి రోహితాచార్యులు ,నంబి. నృసింహాచార్యులు, వాసుదేవ ఆచార్యులు, అర్చకులు సత్యనారాయణ ఆచార్యులు, నంబి రాంగోపాల్ ఆచార్యులు, పాలెపు వెంకటేశ్వర శర్మ, మహాదేవ శర్మ, తదితరులు నిర్వహించారు.

భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి నేత్రనంద భరితులయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి కళ్యాణాన్ని కొనసాగించారు .విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ ,ఆశీర్వచనం, కల్యాణ అక్షితలు అందజేశారు. ఆలయాన్ని సంప్రదాయ బద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు.

Tags

More News...

Local News 

గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు..

గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు.. సికింద్రాబాద్ మే 10 (ప్రజామంటలు): దాయాది దేశం పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ద పరిస్థితుల నేపధ్యంలో సికింద్రాబాద్‌గాంధీ హస్పిటల్, గాంధీ మెడికల్‌కాలేజీల భవనాలపై శనివారం రెడ్‌క్రాస్‌సింబల్‌లను ఏర్పాటు చేశారు. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ద సమయంలో ఆస్పత్రులపై దాడులకు పాల్పడకూడదనే నిబంధన ఉంది. ఈమేరకు గాను  అందుకు ఆయా భవనాలను ఆస్పత్రులుగా గుర్తించేందుకు ఆసుపత్రుల బిల్డింగ్ ల...
Read More...
Local News 

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ 

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ    గొల్లపల్లి మే 10 (ప్రజా మంటలు): పహల్గాంలో అమాయక భారతీయుల కాల్చి చంపిన  పాకిస్తాన్ తీవ్రవాదుల చేసిన సంఘటనకు ప్రతికారంగాఆపరేషన్ సింధూర్ లో భాగంగా  పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలపై దాడులు జరుపుతున్న మన భారత వీర సైనికులు మద్దతుగా సంఘీభావ ర్యాలీ  బస్సు స్టాండ్ వద్ద నుండి  అంబేద్కర్ విగ్రహం వరకు అందులో...
Read More...
Local News 

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్                                                           సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే10(ప్రజా మంటలు)మాజీ మంత్రి వర్యులు ఆదర్శప్రాయులు స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు  5వవర్ధంతి సందర్భంగా జగిత్యాల పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం లోవారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  రాజకీయ నాయకునిగా,వ్యక్తి గా చాలా గొప్ప వ్యక్తి...
Read More...
Local News 

ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు                                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 10( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులోని కోదండ రామాలయంలో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ గెలవాలని భారత సైన్యానికి భగవంతుడు శక్తిని  ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావఈ...
Read More...
Local News 

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ   జగిత్యాల మే 10(ప్రజా మంటలు)అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన  సనుగుల తిరుపతి ఇటీవల కరెంటు షాక్ తో మరణించగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 50 వేల చెక్కును, 4 లక్షల 50 వేల బాండ్ ను వారి కుటుంబ సభ్యులకు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో...
Read More...
Local News 

భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ

భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ .                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 10 : (ప్రజా మంటలు) జమ్మూ కాశ్మీర్ పహెల్గాం లో పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు 26 మంది అమాయకులను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన అనంతరం మన భారత వీర జవాన్లు ఆపరేషన్ సింధూర్  పేరుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు చేస్తున్న వీరోచిత...
Read More...
Local News 

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు 

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు                                  జగిత్యాల మే 9 ( ప్రజా మంటలు)పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కాగా శుక్రవారం నవగ్రహ హోమారంభం, ధ్వజారోహణము ,గో దూలికా సమయమున  స్వామి వారి కళ్యాణం నిర్వహించారు.  అగ్ని ప్రతిష్ట, హవనము, బలిహరణం కార్యక్రమం నిర్వహించారు....
Read More...
Local News 

వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము జగిత్యాల మే 9 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని వాసవి మాత ఆలయంలో శుక్రవారం గురువారాల ఏకాదశి వ్రత ఉద్యాపన ఉత్సవము మధ్యాహ్నం 11 గంటలకు  ఘనంగా నిర్వహించారు. గురువార ఏకాదశి వ్రతం 11 మార్లు నిర్వహించవలసి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రుతుసంబంధమైన దోషం వలన ఏర్పడిన పాప నివృత్తి కోసం ధర్మరాజు అడిగిన...
Read More...
Local News 

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం  8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 9(ప్రజా మంటలు)  రూరల్ మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన గిద్దె రాజయ్య కూతురు స్వేచ్ఛ వినికి సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉండగా శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందిపడుతూ ఉండగా గ్రామ మాజీ సర్పంచ్ చందా రజిత శేఖర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  దృష్టికి స్వేచ్ఛ...
Read More...
Local News 

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 9 ( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం చింతకుంట చెరువు సమీపంలో 108 స్తం బాలతో నిర్మాణమైన సూర్య భగవాన్ ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతరి దేవాలయము లో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా శుక్రవారం 100 మంది మహిళలు సామూహిక కుంకు మార్చన...
Read More...
Local News 

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 9 (ప్రజా మంటలు)భారత దేశం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని, దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని, వారికి దైవికంగా మంగళాశాసనములు అందించడానికి గాను జిల్లా కేంద్రంలోని టవర్ సమీపంలోని  శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో...
Read More...
Local News 

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి.  -విశ్వహిందూ పరిషత్ నాయకులు 

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి.   -విశ్వహిందూ పరిషత్ నాయకులు                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ   జగిత్యాల మే 9 (ప్రజా మంటలు)  ప్రధాన కూడళ్ల వద్ద అక్రమ షెడ్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వినతి పత్రాన్ని సమర్పించిన జిల్లా విశ్వహిందూ పరిషత్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్ల వద్ద ఏక్కడ పడితే అక్కడ...
Read More...