వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ప్రతిభా విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
సిరిసిల్ల రాజేంద్ర శర్మ
జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)
పట్టణములోని పద్మనాయక మినీ కళ్యాణ మంటపం లో వెలమ సంక్షేమ మండలి జగిత్యాల వారి ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేసి,అభినందించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
అన్ని దానాల కన్నా విద్యా దానం గొప్పది...
ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేయడం అభినందనీయం,మరింత చదువుకోవడానికి ఉత్సాహం పొందుతారన్నారు.
సమాజంలో అన్ని వర్గాలతో కలిసి ఉండే వ్యక్తిత్వం వెలమ కులస్తులది అని అన్నారు.
విద్య ద్వారానే అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉంటుంది అని,చదువులో రాణించి ఆర్థికంగా ఇబ్బందిపడుతూ ఉన్న వారికి తన వంతుగా,సంఘం తరపున సహాకారం ఉంటుంది అని అన్నారు.
విద్య తోనే నేటి సమాజంలో గౌరవం పొందుతారు అని అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆయిల్నేని సాగర్ రావు,ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్ రావు,మాజీ అధ్యక్షులు పురుషోత్తం రావు,రామచందర్ రావు, సుధాకర్ రావు,నరేందర్ రావు,వేణు గోపాల్ రావు,
కార్యవర్గసభ్యులు ,వెలమ సంక్షేమ సంఘం కుల భాందవులు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
