ఎండపల్లి  గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో  తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

On

20250604_194836
గొల్లపల్లి, వెలుగటూర్ జూన్ 4 (ప్రజా మంటలు)

జగిత్యాల జిల్లా లోని ఎండపల్లి మండలంలోని గొడిశెలపేట్, వెల్గటూర్ మండలంలోని మొక్కరావుపేట్, గోల్లపెల్లి మండలంలోని దట్నూర్ గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ . 

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని భూ సమస్యలేని రాష్ట్రంగా తీర్చిదిద్దుటకై ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టం–2025 మరియు భూభారతి నియమావళి–2025 అమలుకు సంబంధించి జూన్ 3, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ఆదేశాలు జారీచేయబడ్డాయి.

భూ భారతి రెవెన్యూ సదస్సులు. జగిత్యాల జిల్లాలోని  రెవెన్యూ డివిజనల్ లోని అన్నీ మండలాల రెవెన్యూ గ్రామాలలో జూన్ 3, 2025 నుండి జూన్ 20, 2025 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతున్నాయి.

ఈ సదస్సులలో అధికారులు గ్రామాల వారీగా సందర్శించి, రైతుల భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తారు. రైతులు తమ భూ సమస్యల దరఖాస్తులతో పాటు సంబంధిత పత్రాలను సమర్పించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

జగిత్యాల జిల్లాలో జూన్ 3 నుండి జూన్ 20 వరకు జరగబోయే రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ రెవెన్యూ గ్రామాల వారీగా రూపొందించాలని, మరియు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ ఎండపల్లి, వెల్గటూర్, గోల్లపెల్లి తహసీల్దారులు మరియు ఎంపీడీవోలు రెవెన్యూ సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి  - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి  - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు సికింద్రాబాద్ జూన్ 05 (ప్రజామంటలు)::ముస్లింలకు పవిత్ర పండుగ  బక్రీదును పురస్కరించుకుని సికింద్రాబాద్ చిలకలగూడ మున్సిపల్‌గ్రౌండ్ లో గొర్రెపొట్టేళ్ల విక్రయ కేంద్రాలను  ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, స్థానిక పోలీసుల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన దాదాపు 50 స్టాల్స్‌లల్లో మేకలు, పొట్టేళ్ల క్రయ అమ్మకాలతో సందడి నెలకొంది.  చిలకలగూడ పరిసర ప్రాంతాలకు చెందిన నలభై ముస్లిం...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ.. మొక్కలపెంపకం, ఇంకుడు గుంతలపై అవెర్నెస్ సికింద్రాబాద్ జూన్ 05 (ప్రజామంటలు): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మక్తల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం  సోమ సుందరం వీధి, మంజు థియేటర్, ప్యాట్నీ సెంటర్ ల మీదుగా మొక్కలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.  అనంతరం ఎస్వీఐటీ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు...
Read More...
Local News 

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి జీవకోటి మనుగడ కోసం ప్రకృతిని సంరక్షించాలి    *గాంధీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు.. సికింద్రాబాద్ జూన్ 05 (ప్రజామంటలు) : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ కుమారి సూచించారు.  ఈ సందర్భంగా  డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మొక్కలు నాటి సంరక్షించాలని, ప్రతి ఒక్కరూ...
Read More...
Local News 

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత రాచకొండ యాదగిరి బాబు,బిజెపి జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి జూన్ 05 (ప్రజా మంటలు ):    నానాటికి పెరిగిపోతున్న భూతాపం వల్ల తరచుగా అనావృష్టి అతివృష్టిలు ఏర్పడుతున్నాయని, అందుకే పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతగా తీసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ రాచకొండ యాదగిరి బాబు కోరారు.   జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ...
Read More...
Local News 

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సారంగాపూర్ /బీర్పూర్ జూన్ 5 (ప్రజా మంటలు) భూ భారతి రెవెన్యూ సదస్సులు  నిర్వహిస్తున్న,సారంగాపూర్,బీరుపూర్,మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. జగిత్యాల జిల్లా లోని సారంగాపూర్ మండలంలోని, రంగపేట గ్రామం బీర్పూర్ మండలంలో నర్సింహులపల్లి,గ్రామలలోనిర్వహించిన రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ....
Read More...
Local News 

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు ఇబ్రహీంపట్నం జూన్  5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామంలో ఈరోజు భూభారతి గ్రామసభలో మండల  రెవెన్యూ అధికారులతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీసీనియర్ నాయకులుజువ్వడి కృష్ణారావు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఏల్లాల వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
Read More...
Local News 

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత  -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత  -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు. మెట్టుపల్లి జూన్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ): పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలు అందరి పైన ఉందని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్బంగా మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు....
Read More...
Local News 

వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ . సారంగాపూర్ జూన్ 5 ( ప్రజా మంటలు) వైద్యులు తమ విధులకు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. సారంగాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి   ఓ పి సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ సత్య...
Read More...

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న   ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న   ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  జగిత్యాల జూన్ 5 (ప్రజా మంటలు) తెలంగాణ రైజింగ్ 2047,100 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణ 9 వ వార్డు లింగం చెరువు వద్ద వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  అంతకుముందు ఇటీవల మరణించిన 9వ వార్డు అర్ పి నూరి...
Read More...
Local News 

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్    జగిత్యాల జూన్ 5 ( ప్రజా మంటలు)ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  స్వగ్రామం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,మాజీ మంత్రులు రాజేశం గౌడ్,సుద్దాల దేవయ్య ,మాజీ జడ్పీటీసీ జితేందర్ రావు,గ్రామ నాయకులు,...
Read More...
Local News 

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్   జగిత్యాల జూన్ 5 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి వద్ద గల చింతకుంటను స్థానిక శాసనసభ్యులు చొరవతో మినీ ట్యాంక్ బండ్ గా  రూపుదిద్దుకొంది. చింతకుంట కట్ట పైన చాకలి ఐలమ్మ మరియు బతుకమ్మ విగ్రహాలు ఏర్పాటు చేశారు. మినీ ట్యాంకుబండ్ గా పిలువబడే చింతకుంట కట్టపైన మంచి ఏర్పాట్ల తో...
Read More...
Local News 

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి 

అడ్లూరి కొనసాగుతున్న భవనాల నిర్మాణ పనులు  త్వరలో ప్రారంభం కానున్న మరిన్ని పనులు బుగ్గారం జూన్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, ధర్మపురి నియోజక వర్గ శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ యొక్క ప్రత్యేక చొరవ వల్లనే అభివృద్ది పనులు జరుగుతున్నాయని ప్రముఖ ఉద్యమ కారుడు, తెలంగాణ...
Read More...