రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

On
రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

సికింద్రాబాద్, మే31 (ప్రజామంటలు):  

రాజమాత అహల్యా బాయి హోల్కర్  త్రిశతాబ్ది (300) జయంతి సందర్భంగా కవాడిగూడ సి.జీ.ఓ. టవర్స్ నుండి గాంధీ నగర్ వరకు వైభవంగా శోభాయాత్ర  నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి, బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు జి. భరత్ గౌడ్, జయంతి ఉత్సవాల కన్వీనర్ టి. రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాణి అహల్యబాయ్  తన సంస్థానం నుండి వచ్చిన ఆదాయంతో దేశంలో అనేక సంస్థానాలలో హిందూ దేవాలయాలను నిర్మించారని అన్నారు. స్వతహాగా శివుని భక్తురాలైన అహల్యబాయి సేవకు దానధర్మాలకు మారుపేరుగా నిలిచారని అన్నారు. ముస్లిం రాజుల దాడులతో శిథిలమైన కాశీ,ద్వారక, మధుర, ఉజ్జయిని,రామేశ్వరం, అయోధ్య,హరిద్వార్, కృశ్నేశ్వర్ పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించారని కొనియాడారు. ఆమె చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఇండోర్ విమానాశ్రయానికి రాణి అహల్యబాయ్ హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసిందన్నారు. 


ఈ కార్యక్రమంలో బిజెపి మహంకాళి జిల్లా మాజీ అధ్యక్షులు  బూర్గుల శ్యాంసుందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, బిజెపి మహిళా కార్పోరేటర్లు కేతినేని సరళ, చీర సుచిత్ర, కొంతం దీపిక, సుప్రియ, ఎ. పావని గారు, కుమారి జి. రచనశ్రీ, కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు బాణుక నర్మద,జయంతి ఉత్సవాల సహా కన్వీనర్లు శారద, అనిత, అరవింద్, నాగేశ్వర్ రెడ్డి, అనూష, కెఎమ్ .కృష్ణ, వై. శ్రీనివాస్ ముదిరాజ్, బీజేపీ మీడియా ఇంచార్జ్ రామువర్మ,    తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం భీమదేవరపల్లి జూన్ 3 (ప్రజామంటలు) : వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ IPS ఆదేశాల మేరకు ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు జాగృతి పోలీస్ కళా బృందం నిర్వహించిన అవగాహన కార్యక్రమం గ్రామ ప్రజల దృష్టిని ఆకర్షించింది....
Read More...
Local News 

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు ఇబ్రహీంపట్నం జూన్ 03 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):   తెలంగాణ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం 2025 అమలు చేయుటకు గాను, ఇబ్రహీంపట్నం మండలంలో గల రెవెన్యూ గ్రామాలలో గ్రామాల వారిగా పకీర్ కొండాపూర్, ఎర్రపూర్ గ్రామాలలో   భూ భారతి రెవెన్యూ
Read More...
Local News 

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి... నూతన టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి  సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త హరీష్ డివిజన్ లోని గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన టిఫిన్ సెంటర్ ను మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు....
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజామంటలు) : గాంధీ ఆసుపత్రిలో మరో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు..చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు..గాంధీ ఎమర్జెన్సీ వార్డు వేయిటింగ్ హాల్ లో పడి ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి(48)ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తీసుకువెళ్ళారు. అయితే సదరు వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు...
Read More...
Local News  State News 

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత రామ్గోపాల్ పేట పీఎస్ భవనం మరమ్మతులు పూర్తి  త్వరలో తిరిగి జేమ్స్ స్ర్టీట్ లోని హిస్టరికల్ బిల్డింగ్ లోకి పీఎస్    *సిటీ పోలీస్ కమిషనర్ సందర్శన సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ రామ్గోపాల్ పేట డివిజన్ జేమ్స్ స్ర్టీట్ లోని పురాతన చారిత్రక ప్రాధాన్యం కలిగిన భవనాన్ని మరమ్మతుల అనంతరం తిరిగి  హైదరాబాద్...
Read More...
Local News 

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్ సీనియర్ సిటిజెన్ల ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం.                           -అవగాహన కల్పించిన హరి ఆశోక్ కుమార్.                    జగిత్యాల జూన్ 03:   సైకిల్ తొక్కడం వలన ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షులు హరి ఆశోక్ కుమార్ అన్నారు.మంగళవారం   ప్రపంచ సైకిల్ దినోత్సవంను జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయంలో...
Read More...
National  State News  International  

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజా మంటలు): తెలంగాణ డెవలప్మెంట్   ఫోరమ్( టీడీఎఫ్) అమెరికాలోని అనేక నగరాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవమును ఘనంగా జరిపింది. ఈ వేడుకలలో 5 కే రన్, అవుట్‌డోర్ గ్యాథరింగ్స్, మరియు తెలంగాణ సంస్కృతి, చరిత్రకు అంకితమైన కార్యక్రమాలను నిర్వహించారు.న్యూజెర్సీ, డెట్రాయిట్, చికాగో, అట్లాంటా, కాలిఫోర్నియాలోని బే ఏరియా వంటి...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు. జగిత్యాల జూన్ 2: తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ అవతరణ  దినోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అసోసియేషన్  రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆవరణలో  ఆవిష్కరించారు. అనంతరం  తెలంగాణ ఉద్యమం లో ఉద్యమించిన...
Read More...
Local News 

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  బుగ్గారం జూన్ 02:  బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అబ్దుల్ మాజిద్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై శ్రీధర్ రెడ్డి, ఎంపిపి, గ్రామ పంచాయతీ కార్యాలయాలలో మండల, గ్రామ ప్రత్యేక అధికారిని జి.సునిత లో జాతీయ జెండా ఆవిష్కరించారు. డిప్యూటీ...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ  వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ  వేడుకలు సికింద్రాబాద్ జూన్ 02 (ప్రజామంటలు) : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని రంగాల్లో ముందు ఉంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆరోగ్య రంగంలో వస్తున్న విప్లవాత్మక  మార్పులకు అనుగుణంగా వైద్యులు సిబ్బంది పని చేయాలని...
Read More...
Local News 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ  కాంగ్రెస్ సనత్ నగర్ ఇంచార్జి డా. కోట నీలిమ నేతృత్వంలో ఘనంగా నిర్వహణ*బేగంపేట నుండి రసూల్‌పుర వరకు ఉత్సాహభరితంగా సాగిన ర్యాలీ సికింద్రాబాద్ జూన్ 02 (ప్రజామంటలు): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ, ఏఐసీసీ మెంటర్ డా. కోట నీలిమ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఘనంగా...
Read More...
Local News 

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.   ఇబ్రహీంపట్నం జూన్ 2 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):   తెలంగాణ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం 2025 అమలు చేయుటకు గాను, ఇబ్రహీంపట్నం మండలంలో గల సమస్త రెవెన్యూ గ్రామాలలో గ్రామాల వారిగా రెవెన్యూ సదస్సు నిర్వహించుటకు గ్రామాల వారిగా షెడ్యూలు
Read More...