భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల మే 31(ప్రజా మంటలు)
భూ భారతి పై జగిత్యాల జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
శనివారం రోజున జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఐ డి ఓ సి మీటింగ్ హాల్లో నిర్వహించిన భూ భారతి సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రసాద్.
భూ భారతి గ్రామ సభల్లో రెవెన్యూ సమస్యలని పరిష్కరించాలని - జగిత్యాల. జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో తహసిల్దార్ లతో జరిగిన సమీక్ష సమావేశo లో- వచ్చే నెల జూన్ 3 నుండి 20 వరకి జగిత్యాల ఆన్ని మండలాల్లో ఊరూరా జరిగే భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో అన్ని రకాల భూ సమస్యలని పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశానికి ముందే రెండు రోజులు గ్రామాల్లో ప్రచారం చేసి , దరఖాస్తు ఫారం లను అందుబాటులో ఉంచాలని చెప్పారు.
తహసిల్దార్ , నాయబ్ తహసీల్దారు రెండు టీo లుగా ఏర్పడి ఎప్పటికపుడు ఆన్ని రకాల భూసమస్యలను పరిశీలించి విచారణ చేసి తగు ఉత్తర్వులు జారీ కోసం నిర్దేశిత సమయంలో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
ఈ సమావేశం లో అడిషనల్ కలెక్టరు బీ.ఎస్. లత, జగిత్యాల కోరుట్ల మెట్పల్లి ఆర్డీవో లు, జగిత్యాల జిల్లా.మండలాల తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, గిర్ధావార్లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.
