పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వందరోజుల కార్యాచరణ ప్రణాళిక అవగాహన ర్యాలీ ఉత్పత్తుల మేళ
జగిత్యాల జూన్ 2 ( ప్రజా మంటలు)
మహిళల ఆర్థిక అభివృద్ధి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించడంకోసంగాను పురపాలక శాఖ డైరెక్టర్
100 రోజుల కార్యాచరణ చేపట్టారు.ఇందులో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి సెప్టెంబర్ 9 వ తేదీ వరకు మున్సిపాలిటీ లలో నిర్వహించు కార్య క్రమాలతో పాటు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ చేపట్టే కార్యక్రమాలు నిర్వహించ బడుతాయి. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల మేళాను సోమవారం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో నిర్వహించగా,
జగిత్యాల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ సమీపంలో police క్వార్టర్స్ ప్రక్కన జగిత్యాల జిల్లా మెప్మా ఏ ఓ.శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమీషనర్ స్పందన తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్, బ్యాంక్ ల ద్వారా లోన్లు, వీధి వ్యాపారుల కుటుంభ సభ్యుల ప్రొఫైల్లింగ్, వీధి వ్యాపారుల సంఘాల ఏర్పాటు, కొత్త మహిళా సంఘాల ఏర్పాటు, వన మహోత్సవం తదితర కార్యక్రమాలు సెప్టెంబర్ 9 వ తేది వరకు 100 రోజులలో నిర్దేశించిన తేదీలలో నిర్వహించబడతాయని జగిత్యాల జిల్లా మెప్మా ఏ ఓ.శ్రీనివాస్ గౌడ్ వివరించారు.
అలాగే, ఈ. నెల 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించ బడుతుందని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
