మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి
సికింద్రాబాద్ జూన్ 01 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా యువతలో నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో, తెలంగాణ మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు శ్రీ పిల్లీ శ్రీనివాస్ రావు నేడు అధికారికంగా ప్రతాప్ వనీత్ కుమార్ ను రాష్ట్ర కన్వీనర్గా, మరియు దండు ఆనంద్ ను రాష్ట్ర కో-కన్వీనర్గా యువకమండలికి నియమించారు. ఈ నియామకాన్ని నూతనంగా ఎన్నికైన మహాసభ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కాచిగూడ మున్నూరు కాపు సంగంలో ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మహాసభ సీనియర్ నాయకులు, యువత ప్రతినిధులు, మరియు నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, “సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములై ముందుకు రావాలన్నారు. వారికి సరైన మార్గదర్శకత్వం, బాధ్యతలు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రతాప్ వనీత్ కుమార్, దండు ఆనంద్ లను రాష్ట్ర స్థాయి యువకమండలి నాయకులుగా నియమించడం మాకు గర్వకారణం,” అని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రిన్సిపల్ వెలిశాల కొండలరావు సన్మాన సభకు సన్నాహకాలు
.jpg)
డివిజన్ పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించండి - అధికారులకు బీజేపీ నేతల వినతిపత్రం

గాంధీ లో డైట్ క్యాంటీన్ నిర్వహణపై అధికారుల సమీక్ష

పేరేంట్స్... మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళకు పంపించండి. - జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్
