పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ

On
పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ

 

జగిత్యాల జూన్ 1 (ప్రజా మంటలు)

పట్టణములోని పావని కంటి ఆసుపత్రిలో ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 19 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  అనంతరం ఉచిత కంటి అద్దాలు మందులను పంపిణీ చేశారు .

ఈ కార్యక్రమంలో డా.విజయ్, నాయకులు బిట్ల నరసయ్య, కూతురు రాజేష్, పరశురాం గౌడ్ ,యం ఏ ఆరిఫ్, ఏనుగుల రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

ప్రిన్సిపల్ వెలిశాల కొండలరావు సన్మాన సభకు సన్నాహకాలు

ప్రిన్సిపల్ వెలిశాల కొండలరావు సన్మాన సభకు సన్నాహకాలు జూన్ 15వ తేదీన జగిత్యాలలో వెలిశాల కొండలరావు  సన్మాన సభ జగిత్యాల జూన్ 05: జగిత్యాల డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సమావేశం – ప్రిన్సిపల్ వెలిశాల కొండలరావు గారికి సన్మాన సభకు సన్నాహకాలు ప్రారంభం అయ్యాయి.జగిత్యాల డిగ్రీ కళాశాలలో 1966 నుండి 1972 వరకు విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థుల బృందం, కళాశాల...
Read More...
Local News 

డివిజన్ పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించండి - అధికారులకు బీజేపీ నేతల వినతిపత్రం

డివిజన్ పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించండి - అధికారులకు బీజేపీ నేతల వినతిపత్రం సికింద్రాబాద్, జూన్ 04 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట్ డివిజన్ లోని గొల్ల కొమురయ్య కాలనీ మురికి నీటికి సంబంధించిన సమస్య, పద్మారావు నగర్ గాంధీ హాస్పిటల్ వెనుక ప్రాంతంలో నెలకొన్న పారిశుద్ద్య సమస్యలపై బీజేపీ నాయకులు బుధవారం జీహెచ్ఎమ్సీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్, వాటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదుచేశారు. గాంధీ వెనక గేట్ ప్రాంతంలో మురికినీరు...
Read More...
Local News  State News 

గాంధీ లో  డైట్ క్యాంటీన్ నిర్వహణపై అధికారుల సమీక్ష

గాంధీ లో  డైట్ క్యాంటీన్ నిర్వహణపై అధికారుల సమీక్ష నాణ్యమైన ఫుడ్ సప్లయి పై అధికారుల సంతృప్తిమరింత మెరుగైన సేవలకై సూచనలు, సలహాలు.. సికింద్రాబాద్ జూన్ 04 (ప్రజామంటలు) :   సికింద్రాబాద్‌గాంధీఆస్పత్రిలోని పేషంట్లు, డ్యూటీ డాక్టర్లకు  డైట్‌క్యాంటిన్‌ద్వారా క్వాలిటీతో కూడిన పరిశుభ్రమైన ఆహార పదార్ధాలు అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌.సీహెచ్‌.ఎన్‌ రాజకుమారి తెలిపారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కలుషిత ఆహారంతో ఓ రోగి మరింత...
Read More...
Local News 

పేరేంట్స్... మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళకు పంపించండి. - జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

పేరేంట్స్... మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళకు పంపించండి. - జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి    సికింద్రాబాద్, జూన్ 04 (ప్రజామంటలు):  తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని, నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం సమకూర్చనుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సికింద్రాబాద్ మండల పరిధిలోని భోలక్ పూర్ లో ఉన్న మేకలమండి ప్రాథమికొన్నత పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. కొత్తగా నిర్మించిన...
Read More...
Local News 

ఎండపల్లి  గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో  తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

ఎండపల్లి  గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో  తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. గొల్లపల్లి, వెలుగటూర్ జూన్ 4 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా లోని ఎండపల్లి మండలంలోని గొడిశెలపేట్, వెల్గటూర్ మండలంలోని మొక్కరావుపేట్, గోల్లపెల్లి మండలంలోని దట్నూర్ గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ .  తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని భూ సమస్యలేని రాష్ట్రంగా తీర్చిదిద్దుటకై ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టం–2025 మరియు...
Read More...
Local News 

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్  

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్     కోరుట్ల జూన్ 04  : వయోవృద్ధులైన కన్న తల్లి,దండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యత పిల్లలదే నని విస్మరిస్తే శిక్షార్హులేనని ,జైలు శిక్ష ,జరిమానా తదితర   చట్టపరమైన చర్యలు తప్పవని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి  హరి ఆశోక్ కుమార్ హెచ్చరించారు.బుధవారం కోరుట్ల  డివిజన్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్  ఆధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ,సంరక్షణ...
Read More...
Local News 

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి  మెటుపల్లి డీఈ గంగారాం మెటుపల్లి జూన్ 4 ( ప్రజా మంటలు) డివిజన్ వ్యాప్తంగా రెండు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయితీలు మరియు అన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలను తమ నెట్వర్క్ విస్తరణకు వాడే కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు తప్పనిసరిగా పోల్ టాక్స్ చెల్లించాలని మెటుపల్లి డీఈ గంగారాం కోరారు. డివిజన్ లోని సమస్త...
Read More...
Local News 

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం 

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం  గొల్లపల్లి జూన్ 04 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని  బొంకూర్ గ్రామంలో నేడు 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం ఉత్సాహంగా జూన్ 5 నుండి 18, వరకు  వ్యవసాయ శాస్త్రవేత్తలకు మరియు రైతులకు ముఖ్యమైన వేదికగా నిలుస్తోంది. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, నేల ఆరోగ్య నిర్వహణ, పంట మార్పిడి, యూరియా యొక్క సరైన వినియోగం, వ్యవసాయంలో...
Read More...
Local News 

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ 

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్  జగిత్యాల జూన్ 4( ప్రజా మంటలు) గంగమ్మ తల్లి బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమని జగిత్యాల జిల్లా వాణి నగర్, బిగ్ బజార్, బోయవాడ, పురానిపేట లో గంగమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు.  ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్   హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్...
Read More...
Local News 

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్    జగిత్యాల జూన్ 4 ( ప్రజా మంటలు)  పట్టణములోని 4 వార్డు సంబంధించి  టి యు ఎఫ్ ఐ డి సి ఫేస్ 1 లో భాగంగా 30 లక్షల నిధులతో సీసీ డ్రైనేజ్ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల ఈ...
Read More...
Local News  State News 

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారంటే... మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే  - కాళేశ్వరం కమిషన్ కాదు... అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా ?ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతున్నది ? ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం  హైదరాబాద్ జూన్ 04: కాళేశ్వరం కమిషన్ కేసీఆర్...
Read More...
Local News 

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్  – అమీర్పేట లో సెలబ్రేషన్స్

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్  – అమీర్పేట లో సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, జూన్ 4, (ప్రజా మంటలు):  18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సంచలనాత్మక ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.చివరి బంతి వేయగానే...
Read More...