ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
అల్లాఉద్దీన్ కోటి ప్రాంతంలో డా.కోట నీలిమ పర్యటన
సికింద్రాబాద్, మే 31 ( ప్రజామంటలు):
ప్రస్తుత వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సనత్నగర్ కాంగ్రెస్ డాక్టర్ కోట నీలిమ పేర్కొన్నారు. శనివారం ఆమె జీహెచ్ఎమ్సీ, టీజీఎస్పీడీసీఎల్, మెట్రో వాటర్ శాఖల అధికారులతో కలసి సనత్ నగర్ డివిజన్ అల్లాఉద్దీన్ కోటి ప్రాంతంలో పర్యటించారు. ఈసందర్బంగా ప్రజలతో మమేకమై, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసారి వర్షాలు ఎక్కువగా కురుస్తాయానే వాతావరణ శాఖ సూచనలను ఆయా శాఖల అధికారులు పరిగణలోనికి తీసుకొని, ముంపు ప్రాంతాల్లో వరదలు, నీటి నిల్వ లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి నిల్వ వలన దోమలు పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి, రోగాల బారిన పడకుండా అధికారుల సూచనలను పాటిస్తూ, జాగ్రత్తగా ఉండాలన్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్, రహదారుల పరిస్థితి,మౌళిక సదుపాయలపై ఆమె స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎమ్సీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, ఇంజనీరింగ్ ఏఈ జమీల్,శానిటేషన్ అధికారి అరవింద్,కరెంట్ ఏఈ శేఖర్, మెట్రోవాటర్ అధికారి హిందూజా నాయకులు అజ్జుభాయ్,ఎలీషా,ఇవాన్,మోహిసిన్,అతీక్, సవిత,కమల్,అనిత,అబేదాబీ,మతీన్,భూలక్ష్మీ,షాహిద్, కనాల్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.
