తెలంగాణ ఆడబిడ్డలకు బంగారం లేదు కానీ ప్రపంచ సుందరి మనులకు మాత్రం బంగారమా?
తొలి జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత
జగిత్యాల మే 18 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలో మహిళలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
మన ఆడబిడ్డల పెళ్ళికి ఇస్తానన్న తులం బంగారం ఇవ్వకుండా మోసం చేసి ప్రపంచ సుందరీమణులకు ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఎలా ఇస్తున్నావ్ అని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు.
* నిన్ను కొస్తే రూపాయి కూడ లేవంటివి మరి 200 కోట్లు ఎక్కడివి అని అన్నారు.
* ఎన్నికల సమయంలో తెలంగాణ ఆడబిడ్డలకు పెళ్లి కానుక పేరు మీద పెళ్లికూతురుకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కారు ఈరోజు హామీ అమలు చేయలేక తులం బంగారం యియలేక అప్పుల పాలు అయ్యింది రాష్ట్రం కు అప్పులు ఎక్కడ పుట్టటలేదు రాష్ట్రానికి అని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నారు ఈరోజు అందాల పోటీలకు వచ్చిన సుందరిమణులకు 30 తులాల బంగారం ఈయడం ఎవరి మెప్పుకోసం...
* మీకు తెలంగాణ ప్రజలు వేసిర్రా ఓట్లు లేక ఈ సుందరీమణులు వేసారా ఓట్లు..
* తెలంగాణ ఆడబిడ్డలు నీకు ఓటు వేయడమే పాపమా అని అన్నారు.
* ఇప్పటికైనా మీరు అధికారం వచ్చినప్పటి నుంచి జరిగిన పెళ్లిళ్లకు తులం బంగారం ఇవ్వాలని మహిళల పక్షాన డిమాండ్ చేశారు.
* ఒకవైపు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు. కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి ఉంది.
* అధికారం కోసం సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం వచ్చాక ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కరు.
* ఈ ఫార్ములా రేస్ వల్ల తెలంగాణ కు 750 కోట్లు లాభం వచ్చిందని అందాల పోటీల తో వచ్చిన లాభం ఏంది.... పైగా రోజుకి 30 కోట్ల ఖర్చు బొక్క అని అన్నారు.
* అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రేవంత్ ప్రభుత్వానికి తెలంగాణ పేద ఆడ బిడ్డపై లేదన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.
