పహల్గాం మృతుల ఆత్మశాంతికై క్యాండిల్స్ తో ర్యాలీ..
సికింద్రాబాద్ ఏప్రిల్ 24 (ప్రజామంటలు):
కాశ్మీర్ పహల్గాం లో పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 30 మంది హిందువులు అమరులైన ఘటనకు నిరసనగా రాత్రి బన్సీలాల్ పేట డివిజన్ యువమోర్చా జిల్లా నాయకులు పవన్ పటేల్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. న్యూ బోయిగూడా లోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ నుంచి రైల్వే కమాన్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్య అతిథులుగా బిజెపి పార్లమెంట్ కన్వీనర్ టి రాజశేఖర్ రెడ్డి, కే ఎం కృష్ణ, వై సురేష్, పూరూరవ రెడ్డి, ఎస్ రాజు, ఎలకొండ శ్రీనివాస్ ముదిరాజ్, మంత్రి కళావతి హాజరై, మాట్లాడుతూ.. దేశంలోని అందరూ పార్టీలకు అతీతంగా కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించాలని అన్నారు,
టెర్రరిస్టు మూకలకు మోడీ ప్రభుత్వం సరైన గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రామంచ మహేశ్, కే కృష్ణ, టీవీ ఎన్ రాజేష్, అంగముత్తు శ్రీనివాస్, కుర్మా శంకర్, లక్ష్మీ, ఆండాలు, బి సత్యనారాయణ గౌడ్, కె హరినాథ్ నాయి, ఎం శ్రీనివాస్, పులి భాస్కర్, సదానంద్, జి సూర్య, బిట్ల లక్ష్మణ్, గుంటి సత్యనారాయణ, చంద్రపాల్ రెడ్డి, గుండు రఘురాం, కళ్యాణ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
