క్యాన్సర్ బాధితుడికి 1.63 లక్షల విరాళాలు.
క్యాన్సర్ బాధితుడికి 1.63 లక్షల విరాళాలు.
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఫిబ్రవరి 28:
క్యాన్సర్ వ్యాధి సోకిన ఓ బాధితుడికి ఫేస్ బుక్ మిత్రులు రూ. 1.63 లక్షలు విరాళాలు అందించి అండగా నిలిచి తమ ఔదార్యం చాటారు.
ధర్మపురి మండల కేంద్రానికి చెందిన నరెందుల దామోదర్ ఓ కూరగాయల షాపులో పనిచేస్తూ , పేదరికంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
క్యాన్సర్ వ్యాధి సోకడంతో కుటుంబం ఖర్చులతో పాటు వైద్య ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
వీరి దీన స్థితిని తెలుసుకున్న ధర్మపురి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ ఫిబ్రవరి 3 న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సాయం అందించాలని కోరాడు. దాతలు స్పందించి దామోదర్ భార్య గంగాభవాని బ్యాంకు ఖాతాకు రూ. 1.63 లక్షలు విరాళాలు పంపించగా వాటి నుండి తక్షణ వైద్య ఖర్చులకు రూ. 50 వేలను స్థానిక సీఐ రాం నర్సింహరెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి పంపిణీ చేయించారు. మిగతా విరాళాలను భవిష్యత్ వైద్య ఖర్చులకు తన భార్య సేవింగ్ ఖాతాలో నిల్వ ఉంచారు. ఈ సందర్భంగా రమేష్ తో పాటు సాయం అందించిన దాతలను సిఐ అభినందించారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆశిష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం
