బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ బస్తీబాట
సికింద్రాబాద్ ఏప్రిల్ 11 (ప్రజామంటలు):
భారతీయ జనతా పార్టీ 45వ పార్టీ ఆవిర్భావన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం బన్సీలాల్ పేట డివిజన్ లో స్థానిక నాయకులు బస్తీల వారిగా పార్టీ పతాకవిష్కరణలు, బస్తీ బాట కార్యక్రమాలు నిర్వహించారు. బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా గొల్ల కొమురయ్య కాలనీలో బస్తీ వాసులు వాటర్ పొల్యూషన్ సమస్య ను బీజేపీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్థానిక వాటర్ వర్క్స్ ఏఈ ని ప్రశ్నించగా, సరైన సమాధానం చెప్పలేకపోవడంతో జనరల్ మేనేజర్ కు ఫోన్ లో సమస్యను తెలిపారు. దాంతో ఆయన స్పందించి వెంటనే సమస్యను తీర్చాలని ఏఈని ఆదేశించారు. దీనికి అధికారులు రెండు మూడు రోజుల్లోనే సమస్య తీరిపోతుందని అప్పటివరకు తాము వాటర్ ట్యాంకుల ద్వారా ఫ్రీగా వాటరు మీ ఏరియాకు సప్లై చేస్తామని తెలిపారు డివిజన్ బిజెపి అధ్యక్షులు మహేష్ రామంచ పార్టీ ఆవిర్భావన దినోత్సవం డివిజన్ కన్వీనర్ ఎలకొండ శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగగా ముఖ్య అతిథులుగా పార్లమెంట్ కన్వీనర్ టి రాజశేఖర్ రెడ్డి, కే ఎం కృష్ణ, వై సురేష్, టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ మెంబర్ కే కృష్ణ, అంగముత శ్రీనివాస్, కే హరినాద్ నాయి, బిట్ల లక్ష్మణ్, ఆర్ సత్యనారాయణ, విద్యా మోహన్, లక్ష్మీ, పరమేష్, డి అరుణ్,డీ. లక్ష్మణ్, వెంకటరమణ, కళ్యాణ్ పాల్గొన్నారు
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం
