ముగ్గురు పిల్లలతో కలసి తల్లి అదృశ్యం
* పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు
సికింద్రాబాద్ ఫిబ్రవరి 20 (ప్రజామంటలు) :
-----చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది.ఇన్స్పెక్టర్ అనుదీప్, ఎస్.ఐ జ్ఞానేశ్వర్ లు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుగూడకు చెందిన పవన్ పాశ్వాన్, మితిలేష్ దేవి దంపతులు. కాగా, ఇద్దరు చెరో హోటల్ లల్లో పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఈ నెల 10న డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త పవన్ ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించాడు. ముగ్గురు పిల్లలతో తన భార్య ఉదయాన్నే ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లు పక్కింటి వారు తెలిపారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య మితిలేష్ తో కలిసి పనిచేసే హోటల్ లోని కొలిగ్ రాజ్ తివారీ పండిత్ పైన తనకు అనుమానం ఉందని, తనే తన భార్య, పిల్లలను తీసుకెళ్ళి ఉండవచ్చని పవన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నాడు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)