చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్

On
చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్

            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 
జగిత్యాల ఏప్రిల్ 10 ( ప్రజా మంటలు)
ఈ నెల 27 న *చలో వరంగల్* సభకు జగిత్యాల నియోజకవర్గంలోనీ ప్రతి గ్రామం నుండి అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.
 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
* తెలంగాణ రాష్ట్రం తేవడానికి  బి.ఆర్.ఎస్ పార్టీ పుట్టింది.తెలంగాణను దేశంలోనే అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబెట్టింది. ఇకముందు కూడా తెలంగాణ కోసం BRS పార్టీ పని చేస్తుంది.
* రాష్ట్రాన్ని నడిపించ లేని అసమర్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

* రానే రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 15 ఏండ్లు అలుపెరుగని పోరాటం చేసి సాధించిన గొప్ప  నాయకుడు కెసిఅర్.

* ఒక్కడిగా బయలుదేరి కోట్లాది తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసి కరెంట్ కోసం, మంచినీళ్ల కోసం,పంట చేతికొచ్చేదాక నమ్మకం లేని తెలంగాణ ను 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన నాయకుడు కెసిఅర్.

* కాంగ్రెస్ పాలనలో మళ్ళీ ఆనాటి పాత రోజులు తిరిగి వస్తున్నాయి

* కెసిఅర్ ప్రభుత్వ హయంలో రైతులకు నాట్ల అప్పుడు  రైతు బందు వేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఓట్ల అప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్నారు.

* రాష్ట్రంలో ఎక్కడ తిరిగిన కాంగ్రెస్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారు 

* ఇచ్చిన ఆరు గ్యారంటీలు,420 హామీలు 100 రోజుల్లో అమలు చేస్తాం అని 500 రోజులు దాటినా అమలు చేయలేదు.

* రేవంత్ రెడ్డి రాష్ట్రంలో భూములు అమ్మడం లేదా దోచుకొని డబ్బులు సంపాదించుకునే పనిలో తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు.
* ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ,మాజీ ఎమ్మెల్సి జీవన్ రెడ్డి ఒకరికొకరు పరస్పరం విమర్శించుకోకుండా జగిత్యాల అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు.

* పార్టీ ఏర్పడి 24 వసంతాలు పూర్తి చేసి 25 సంవత్సరం లోకి అడుగుపెడుతున్నాము అన్నారు.

* సభకు బయలుదేరే ముందు గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి సభకు బయలుదేరాలి.
* ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని,రైతులకు,బడుగు,బలహీనవర్గాలకు, దళితులకు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.
    దేశంలోనే తెలంగాణను         అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన ఘనత కేసీఆర్‌దన్నారు. 

  • ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు భవిష్యత్‌ గుర్తించి దిశానిర్దేశం చేయనున్నారని,
    * సభకు తరలి వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలతో భాగస్వామ్యం చేసి వేలాదిగా సభకు తరలి వెళ్ళి విజయవంతం చేయాలన్నారు.
  • ఈ కార్యక్రమంలో రూరల్ మండలం అధ్యక్షులు ఆనందరావు పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి సీనియర్ నాయకులు గంగారెడ్డి కమలాకర్ రావు ఎల్ల రాజన్న, నలువాల తిరుపతి,గ్రామ శాఖ అధ్యక్షులు పూదరి శ్రీనివాస్, బాలే చందు,పోచమల్లయ్య గౌడ్, యాళ్ల మహేష్, పడాల సురేష్,పులిశెట్టి శ్రీనివాస్, పెండెం శ్రీను,మామిడి రాజు,తరాల వెంకటేష్, బొల్లరపు గంగాధర్, గోపాల్,షేర్, సైఫ్,అంజన్న, బడుగు శ్రీను, దర్శన్, బందేల రెడ్డి,బడుగు రాకేష్,శివ,సింగారపు గంగాధర్ తదితరులు ఉన్నారు.
Tags

More News...

Local News 

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩 భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : వాసవి మాత జయంతి సందర్భంగా అంచురీస్ కన్వెన్షన్ హాల్లో ఆర్యవైశ్యులందరు, వాసవి మాతకు కుంకుమ పూజలు నిర్వహించారు. మన దేశం శాంతియుతంగా, సుభిక్షంగా ఉండాలని వాసవి మాతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అంచూరి వెంకట్రాజము, గౌరవ అధ్యక్షులు పెద్ది సూర్య ప్రకాశం, కార్యవర్గ సభ్యులు...
Read More...
Local News 

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు) : ఉగాండా కు చెందిన యువతి వ్యభిచారం చేస్తూ బోయిన్ పల్లి పోలీసులకు పట్టుబడింది. బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి రాజు తెలిపిన వివరాలు...మబ్జి షరాన్(23)అనే యువతి ఉగాండా దేశంలోని కోకో మేర్ ప్రాంతం నుంచి గత ఏడాది ఫిబ్రవరి21న టూరిస్ట్ వీసాపై ముంబై కి వచ్చింది. అక్కడి నుంచి...
Read More...
Local News 

మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్ సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు): కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు, ఆర్మీ, ఎన్సీసీ కేడేట్లు బుధవారం పలు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించారు. మారేడ్ పల్లిలోని షెనాయ్ నర్సింగ్ హోమ్ ప్రాంతంలో, రసూల్ పుర,నాచారంలోని మల్లాపూర్ లో భద్రత బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించి, యుద్ద సైరన్ మోగించారు. అత్యవసర పరిస్థితుల్లో దాడుల నుంచి...
Read More...
Local News 

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి..  - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి..  - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్ సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని అంతా వినియోగించుకోవాలని సికింద్రాబాద్ మహాంకాళి బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. న్యూ బోయిగూడ ఎంఎన్కే విఠల్ సెంట్రల్ కోర్టు రూప్ టాప్ టెర్రస్ పై నూతనంగా ఏర్పాటు చేసిన 36 కేడబ్ల్యూపీ కెపాసిటీ...
Read More...
Local News 

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి  *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ                                      9348422113 ధర్మపురి మే 7(ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంతపూర్ గ్రామ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో  సి సి ఎస్ పోలీసు లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 6గురుని అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుంచి  రూ.26060 /రూపాయలు, 6 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు...
Read More...
Local News 

భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా

భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా                                                                మంద. శ్రవణ్ కుమార్ గౌడ్                                       9391526141జగిత్యాల మే 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లో  బాధిత మహిళలు లేదా బాలికలకు వైద్యం,కౌన్సిలింగ్,అన్ని రకాల సేవలు అందించడంతో పాటు వారికీ పోలీస్ అండగా ఉంటుందనే మనోదైర్యం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి సంవత్సర కాలం అవుతున్న సందర్బంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం...
Read More...
Local News 

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ కోరుట్ల ,మెట్పల్లి మే 7(ప్రజా మంటలు)విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి   మెట్పల్లి,కోరుట్ల పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక  తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ప్రతి ఫిర్యాదు పై వేగంగా స్పందించి బాధితులకు తక్షణమే న్యాయం చేసే విధంగా విధి నిర్వహణ ఉండాలని జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7( ప్రజా మంటలు)మంగళవారం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో దాన్యం తడిసిపోగా అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు . నెల గడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా...
Read More...
Local News  State News 

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి సిఎం ముఖ్య సలహాదారుకు మహంకాళి రాజన్న విజ్ఞప్తి జగిత్యాల : ఏప్రిల్ 07 (ప్రజా మంటలు): గత బిఆర్ ఎస్  ప్రభుత్వ హయాములో తెలంగాణ ఆర్టీసి కార్మికులపై, ఉద్యమ కారులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా పెట్టిన కేసులను మన ప్రభుత్వం ఎత్తివేయాలని ముఖ్యమంత్రి ముఖ్య సలాహాదారు వేమ్.నరెందర్ రెడ్డి కి జగిత్యాల ఉద్యమకారుడు మహంకాలి రాజన్న...
Read More...
Local News 

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో  ప్రత్యేక పూజలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో  ప్రత్యేక పూజలు గొల్లపల్లి మే 07 (ప్రజా మంటలు): పాకిస్తాన్ ఉగ్రవాదులపై మొదలైన యుద్ధం విజయవంతం కావాలని, మన సైనికులకు, దేశ ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకూడదని. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే విధంగా ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ముందడుగు వేసిన తీరు గర్వకారణమని అన్నారు. భారత్ ప్రధాని మోడీ కి...
Read More...
State News 

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స లండన్ లో జరిగిన ప్రమాదంలో కుడిచేయి ఫ్రాక్చర్..  *కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో సర్జరీ సికింద్రాబాద్ మే 06 (ప్రజామంటలు) : ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరికి బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రిలో వైద్యులు మంగళవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్రూమ్...
Read More...

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!! (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 05 మే (ప్రజా మంటలు) : అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తీసుకుంటున్న వ్యవస్థాగత పరమైన మార్పులలో బాగంగా ఎన్నో విలువైన, గుణాత్మక విషయాలకు పట్టం కడుతుంది అందులో భాగంగానే జిల్లా స్థాయిలలో గ్రంథాలయ చైర్మన్ పదవులకు పెద్ద మొత్తంలో బి.సి లకు అందునా చదువుకున్న...
Read More...