అసెంబ్లీకి నై...పార్టీ ఆఫీస్ కు సై...అనడం ఏంటి..?
* ఎక్స్ వేధికగా మాజీ సీఎం కేసీఆర్ కు ప్రశ్నలు
* వీటికి జవాబులు చెప్పాలన్న ఏఐసీసీ మెంబర్ డా.కోట నీలిమ
సికింద్రాబాద్, ఫిబ్రవరి 19 ( ప్రజామంటలు) :
ప్రజాసమస్యలు పట్టక, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిపై అయినా అసెంబ్లీకి రాకుండా కేవలం ఫాంహౌస్ కు పరిమితమయ్యే ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖరరావు హైదరాబాద్ లో పార్టీ క్యాడర్ తో మీటింగ్ పెట్టడంపై బుధవారం కాంగ్రెస్ సనత్ నగర్ ఇంచార్జి డా.కోట నీలిమ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రతిపక్ష స్థానం ఇచ్చిన ప్రజల వద్దకు వచ్చే తీరికలేదా ప్రతిపక్షపార్టీ నేతకు.?- తెలంగాణ బడ్జెట్ 2025 అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు ఎందుకు రాలేదు.? ప్రజల తరపున మంచి సూచనలు స్వాగతిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా పట్టదా.?- తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఇంటికి వచ్చి మర్యాద పూర్వకంగా పిలిచినా రాకపోవడం యావత్ తెలంగాణ ప్రజలను అవమానించినట్లు కాదా.?- దేశ మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించడానికి అసెంబ్లీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశానికి గైర్హాజరవడం డేశంపట్ల, ఒక గౌరవప్రదమైన నేతకిచ్చే విలువ ఇదేనా.? తెలంగాణ పౌరుల తరపున సంధించిన పై ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చే సత్తా ఉందా... అంటూ కేసీఆర్ కు ప్రశ్నలను సందిస్తూ డా.నీలిమ ట్విట్ చేసారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)