గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
సికింద్రాబాద్ జూన్ 02 (ప్రజామంటలు) :
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని రంగాల్లో ముందు ఉంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆరోగ్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా వైద్యులు సిబ్బంది పని చేయాలని అన్నారు. రైజింగ్ తెలంగాణలో భాగంగా వైద్య రంగాన్ని మరింత మెరుగుపరిచేందుకు పేద రోగులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా మనందరం కలిసికట్టుగా పనిచేసి వైద్య రంగంలో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లు డాక్టర్ రవి శేఖర్ రావు, డాక్టర్ వాల్యా, పలు విభాగాల హెచ్ ఓ డి లు డాక్టర్ కృపాల్ సింగ్, డాక్టర్ చంద్రశేఖర్ ప్రొఫెసర్లు డాక్టర్ జానకి, డాక్టర్ పద్మజ, ఏడి జగదీశ్వర్, ఏవో సుబ్బారావు, ఎంపిహెచ్ఈ ఓ వేణుగోపాల్ గౌడ్, ఎండీ ఫారుఖ్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
