స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా అంగడి బజార్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు
తాజా మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ....
స్వతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త మహా వాది ఆయన భారత స్వతంత్ర ఉద్యమానికి గొప్ప మద్దతు దారుడు సామాన్య ప్రజలను పెద్ద సంఖ్యలో ఉద్యమంలో చరమని ఎల్లప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేవారు
ప్రతి ఒక్కరూ కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ గంగాధర్, ఉపాధ్యక్షులు భోగ రాజ్ కుమార్, గాదాసు రాజేందర్, కొక్కుల ప్రభాకర్, మనపూరి మహేష్, కొక్కు సందీప్, చిలుక నరేష్, మంచాల జమున, సాంబారి కళావతి, గౌరీ శ్రీనివాస్, ఎలిగేటి నరసయ్య, తౌటి రామచంద్రం, క్యాదాసు నాగయ్య, సిరిపురం మహేందర్, మాజీ కౌన్సిలర్ అల్లే గంగసాగర్, నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
