నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు.
(రామ కిష్టయ్య సంగన భట్ల)
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నిరుపేద బాలిక వైద్యం కోసం దాతలైన సామాజిక మిత్రులు రూ.1.21 లక్షలు విరాళాలు అందించి తమ దాతృత్వం చాటుకున్నారు.
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా, దేవడ గ్రామానికి చెందిన చెనవెనవార్ సుభాష్ ,రేణుక దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉండగా పెద్ద కూతురు నిక్షిత (9) ఏడాది నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. సుభాష్ ఆటో ట్రాలీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణ భారం అవుతున్న సుభాష్ కు తన కూతురు వైద్య ఖర్చులు మరింత భారంగా మారాయి. వీరి సమస్యను మిత్రుల ద్వారా తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికంట రమేష్ స్పందించి మే 4న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సాయం అందించాలని కోరాడు.
ఎన్నారైలు స్పందించి సుభాష్ బ్యాంకు ఖాతాకు రూ. 1.21 లక్షలు విరాళాలు పంపించారు. దాతల సాయంతో నిక్షితకు వైద్యం అందిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆగ్మాంట్ గోల్డ్ లోన్ సంస్థ జాక్ పాట్ లో వారాసిగూడ వాసులకు ప్రైజ్ లు

ప్రిన్సిపల్ వెలిశాల కొండలరావు సన్మాన సభకు సన్నాహకాలు
.jpg)
డివిజన్ పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించండి - అధికారులకు బీజేపీ నేతల వినతిపత్రం

గాంధీ లో డైట్ క్యాంటీన్ నిర్వహణపై అధికారుల సమీక్ష

పేరేంట్స్... మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళకు పంపించండి. - జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత
