ఆగ్మాంట్ గోల్డ్ లోన్ సంస్థ జాక్ పాట్ లో వారాసిగూడ వాసులకు ప్రైజ్ లు
సికింద్రాబాద్, జూన్ 05 (ప్రజామంటలు):
ప్రముఖ గోల్డ్ లోన్ సంస్థ ఆగ్మాంట్ గోల్డ్ ఫర్ ఆల్ వారు నిర్వహించిన జాక్ పాట్ ప్రైజ్ మేళాలో వారాసిగూడ బ్రాంచ్ కస్టమర్స్ పిక్కిలి శ్రీనివాస్, బొడ్డు సునీల్ కుమార్ లు బహుమతులు గెలుచుకున్నారు, ఈ సందర్భంగా కంపెనీ యజమాన్యం వారికి 15000 రూపాయల గిఫ్ట్ కార్డ్స్ తో పాటు నాలుగు వెండి కాయిన్స్ ( 40 గ్రాములు )ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా కస్టమర్స్ మాట్లాడుతూ వారికి ఈ బహుమతి రావడం చాలా ఆనందంగా ఉంది అని ఆగ్మాంట్ కి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వీరి దగ్గర తక్కువ వడ్డీ రేటుకు అధిక గ్రాము రేటుతో గోల్డ్ లోన్ తో పాటుగా వీరు ఇచ్చే సర్వీస్ కూడా చాలా మంచిగా ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సౌత్ హెడ్ జియో జార్జ్, రీజినల్ హెడ్ శ్యామ్ సుందర్, క్రెడిట్ హెడ్ మల్లారెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ సాయికుమార్, బ్రాంచ్ మేనేజర్ రాము,బ్రాంచి సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు
