ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల
సికింద్రాబాద్, మే 29 (ప్రజా మంటలు):
సీతాఫలమండి డివిజన్లోని ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మిట్టపల్లి సృజల తెలిపారు. ప్రస్తుతం అక్కడ సేవలందిస్తున్న ఆమె మాట్లాడుతూ, “గర్భిణీలు, తల్లులు, చిన్నపిల్లలు, వృద్ధులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం అని, ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రజలకు సౌకర్యవంతమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యం,” అని అన్నారు. ఈ దవాఖానాలో ప్రాథమిక వైద్య పరీక్షలు, మాతృసంరక్షణ, చిన్నపిల్లల టీకాలు, సాధారణ వైద్య సలహాలు, ఆరోగ్య సలహాలు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బస్తీ దవాఖానాలు ప్రజలకు దగ్గరలోనే ఆరోగ్య సంరక్షణ అందించే దిశగా పెద్ద ముందడుగు అని స్థానికులు అభిప్రాయపడ్డారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు
