రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు.  అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.

On
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు.  అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.


జగిత్యాల మే 30(ప్రజా మంటలు)

 

 జిల్లాలో నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సంబంధిత అధికారులను ఆదేశించారు. 

శుక్రవారం రోజున అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ  దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్ బి.ఎస్ లత మాట్లాడుతూ*  రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జరుగుతాయని,  జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని  అదనపు కలెక్టర్ తెలిపారు. 

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు.  రాష్ట్ర అవతరణ వేడుకల వేదిక , సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆర్ &బీ అధికారులను ఆదేశించారు.  ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, అన్నారు. 

వేడుకల వద్ద ఏ.ఎన్.ఏం ఆధ్వర్యంలో వైద్య బృందాలచే  వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని,  అవసరమైన మేర త్రాగు నీటి సరఫరా పనులు  మున్సిపల్ కమిషనర్  ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు.  వేడుకలకు ఆహ్వాన పత్రాలు ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరికీ  అందాలని అన్నారు. 

జగిత్యాల పట్టణంలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హజరయ్యేలా మెప్మా  అధికారులు చర్యలు తీసుకోవాలని  అన్నారు.  ముఖ్య అతిథి అందించే సందేశం  రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా మే 28 నాటికి సాయంత్రం నాటికి అందజేయాలని అన్నారు.
ముఖ్య అతిథి గౌరవ వందనం, ఇతర బందోబస్తు ఏర్పాటు పకడ్బందిగా చేయాలని అన్నారు. 

ఈ సమావేశంలో  జగిత్యాల జిల్లా అదనపు, ఎస్పీ భీమ్  రావు వివిధ జిల్లా శాఖల  అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు .

Tags

More News...

Local News 

ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి అల్లాఉద్దీన్ కోటి ప్రాంతంలో డా.కోట నీలిమ పర్యటన సికింద్రాబాద్, మే 31 ( ప్రజామంటలు): ప్రస్తుత వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సనత్నగర్ కాంగ్రెస్ డాక్టర్ కోట నీలిమ పేర్కొన్నారు. శనివారం ఆమె జీహెచ్ఎమ్సీ, టీజీఎస్పీడీసీఎల్, మెట్రో వాటర్ శాఖల అధికారులతో కలసి సనత్ నగర్ డివిజన్...
Read More...
Local News  State News 

మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం చీరతో ఎంట్రీ, ప్యాంట్ షర్ట్ తో ఎగ్జిట్  *సీసీ టీవీ ఫుటేజీలతో లేడీని పట్టుకున్న పోలీసులు  *రూ8లక్షల నగదు,గోల్డ్,సిల్వర్, అర్నమెంట్స్ స్వాధీనం సికింద్రాబాద్ మే 31 (ప్రజామంటలు) : తనకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువుల ఇండ్లే టార్గెట్ గా, వారు ఇంట్లో లేని సమయాల్లో  మారువేషం ధరించి రాత్రి వేళలో  తాళం వేసి ఉన్న ఇంట్లో...
Read More...
Local News 

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర* సికింద్రాబాద్, మే31 (ప్రజామంటలు):   రాజమాత అహల్యా బాయి హోల్కర్  త్రిశతాబ్ది (300) జయంతి సందర్భంగా కవాడిగూడ సి.జీ.ఓ. టవర్స్ నుండి గాంధీ నగర్ వరకు వైభవంగా శోభాయాత్ర  నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి, బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు సికింద్రాబాద్, మే31 (ప్రజామంటలు): నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) చైర్మన్ డా.బీఎన్ గంగాధర్ ను తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా) ప్రతినిధులు ఉస్మానియా మెడికల్ కాలేజీలో శనివారం కలిసి, జూడాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. ఈమేరకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. పీజీ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అధిక...
Read More...
Local News 

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ..

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ.. *మూడు బయోమెట్రిక్ లకు కాస్తా గ్యాప్ అవసరం   *సన్నబియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి   *అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి ఏఆర్ కృష్ణవేణి    సికింద్రాబాద్ మే31 (ప్రజామంటలు):    కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు  ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు ఇవ్వనున్న రేషన్ సన్న బియ్యం మూడు నెలలకు సంబందించిన  పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈసారి...
Read More...
Local News 

ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన  రాణి అహల్యాబాయి హోల్కర్

ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన  రాణి అహల్యాబాయి హోల్కర్    -సామాజిక సమరత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్  జగిత్యాల మే 31 (ప్రజా మంటలు)      జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సామాజిక సమరత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా రాణి అహిల్యా బాయి హోల్కర్  జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ...
Read More...
Local News 

భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల మే 31(ప్రజా మంటలు) భూ భారతి పై జగిత్యాల జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. శనివారం రోజున జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఐ డి ఓ సి మీటింగ్ హాల్లో నిర్వహించిన భూ భారతి సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రసాద్.భూ భారతి గ్రామ...
Read More...
Local News 

మహిళా చట్టాలపై  జిల్లా షీ టీం, బరోసా టీం  ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు  అవగాహన సదస్సు

మహిళా చట్టాలపై  జిల్లా షీ టీం, బరోసా టీం  ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు  అవగాహన సదస్సు   జగిత్యాల మే 31 (ప్రజా మంటలు) మహిళల రక్షణ,వారి చట్టాలపై అవగాహన  లక్ష్యంగా  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మహిళల పై జరిగే నేరాలపై పోలీసులకు సంప్రదించవలసిన తీరుపై, షీ టీం, భరోసా సెంటర్  యొక్క పనితీరు గురించి జిల్లా కేంద్రం లోని  జెడ్ పి హెచ్ ఎస్  స్కూల్ , ధరూర్...
Read More...
Local News 

తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్    జగిత్యాల మే 31(ప్రజా మంటలు)   పట్టణంలో ధరూర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగిత్యాల జిల్లా తెలుగు పండిట్  ఉపాధ్యాయుల 5 రోజుల వృత్యంతర శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొనీ ,ప్రసంగించినజగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  విద్యార్థుల నైపుణ్యం అనుగుణంగా బోధన చేయాలి ... విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆదర్శంగా...
Read More...
Local News 

సుపరిపాలనకు స్ఫూర్తి అహల్యబాయి జీవితం. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి..

సుపరిపాలనకు స్ఫూర్తి అహల్యబాయి జీవితం.  జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి..    జగిత్యాల మే 31(ప్రజా మంటలు) పరిపాలనకు స్ఫూర్తి అహల్య భాయ్ జీవితమని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి అన్నారు.పుణ్యశ్లోక, రాజమాత రాణి అహల్యబాయి హోల్కర్  30 ఏళ్ల పరిపాలన కాలం స్వర్ణయుగం లాంటిదని అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న కులవృత్తులను చేసుకోవడానికి అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు ఇచ్చి కులవృత్తులను, చేతి వృత్తులను ప్రోత్సహించిందని...
Read More...

ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం

ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం గొల్లపల్లి మే 31 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలం కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ,జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వాలీబాల్ శిక్షణ కేంద్రం నేటితో పూర్తయిన సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగిన శిక్షణ అదేవిధంగా...
Read More...
State News 

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు  - ఎస్పి శ్రీ అశోక్ కుమార్  గొల్లపల్లి మే 30 (ప్రజా మంటలు):  గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంగలాపూర్ గ్రామ శివారులో , 2018లో గుర్తు తెలియని మహిళ మృతదేహం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  గుర్తుతెలియని...
Read More...