తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు
On
హైదరాబాద్ జూన్ 01:
తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాకకు చెందిన బాలాజీ రావు 2002 నుంచి దాదాపు 17 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2001 నుంచి 2005 వరకు గ్రామ సర్పంచ్ గా, 2019 నుంచి 2024 వరకు సుల్తానాబాద్ మండలం ఎంపీపీగా పనిచేశారు.
తనను కార్యాలయ కార్యదర్శిగా నియమించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి బాలాజీ రావు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ జాగృతి పార్టీ కార్యాలయ కార్యకలాపాలపై పొన్నమనేని బాలాజీ రావు గారిని 9849090215 నెంబరులో సంప్రదించాలని కోరారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.. - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్
Published On
By Special Reporter

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం
Published On
By Siricilla Rajendar sharma

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
Published On
By Special Reporter

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత
Published On
By Special Reporter

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్
Published On
By Special Reporter

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్
Published On
By Special Reporter

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి
Published On
By Special Reporter

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం
Published On
By Kasireddy Adireddy

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
Published On
By Special Reporter
